ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మోదీ సభకు స్థల పరిశీలన

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:31 PM

పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 4న ప్రధాని నరేంద్రమోదీ వికారాబాద్‌ రానున్నారు. ఇందుకు సంబంధించిన బహిరంగ సభ నిర్వహణకు స్థల పరిశీలన చేస్తున్నారు.

వికారాబాద్‌, ఏప్రిల్‌ 25 : పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 4న ప్రధాని నరేంద్రమోదీ వికారాబాద్‌ రానున్నారు. ఇందుకు సంబంధించిన బహిరంగ సభ నిర్వహణకు స్థల పరిశీలన చేస్తున్నారు. ఈక్రమంలో గురువారం ఎస్పీ కోటిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకులు వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధి మద్గుల్‌ చిట్టంపల్లి సమీపంలోని ప్రజా రిసార్ట్స్‌లోని ఖాళీ ప్రదేశాన్ని పరిశీలించారు. 100 ఎకరాలున్న ఈ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఆప్రదేశాన్ని ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్చించారు.

Updated Date - Apr 25 , 2024 | 11:31 PM

Advertising
Advertising