ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నల్లమలలో ప్రారంభమైన సలేశ్వరం యాత్ర

ABN, Publish Date - Apr 23 , 2024 | 04:44 AM

నల్లమలలో సలేశ్వరం యాత్ర సోమవారం ప్రారంభమయింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నల్లమల అభయారణ్యంలో వెలసిన సలేశ్వరం లింగమయ్య స్వామి ప్రతి ఏటా చైత్రశుద్ధ

అచ్చంపేట, ఏప్రిల్‌ 22: నల్లమలలో సలేశ్వరం యాత్ర సోమవారం ప్రారంభమయింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో నల్లమల అభయారణ్యంలో వెలసిన సలేశ్వరం లింగమయ్య స్వామి ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమిన, ఆ ముందు రోజు, తర్వాతి రోజున భక్తులకు దర్శనమిస్తారు. స్వామి వారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో మొదటి రోజైన సోమవారం భక్తుల తాకిడి ప్రారంభమైంది. మరో అమర్‌నాథ్‌గా పిలిచే సలేశ్వరం యాత్ర కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Updated Date - Apr 23 , 2024 | 04:44 AM

Advertising
Advertising