ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రైతు భరోసా రైతు ఖాతాల్లో జమచేయాలి

ABN, Publish Date - Jun 10 , 2024 | 11:22 PM

వర్షాకాలం ప్రారంభమైనందున రైతులకు పెట్టుబడులకు గాను రైతుభరోసా పథకం ద్వారా రైతుఖాతాల్లోకి ఎకరాకు రూ.7500 జమ చేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎ మ్మెల్యే రవీంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు.

రైతు భరోసా రైతు ఖాతాల్లో జమచేయాలి

దేవరకొండ, జూన 10: వర్షాకాలం ప్రారంభమైనందున రైతులకు పెట్టుబడులకు గాను రైతుభరోసా పథకం ద్వారా రైతుఖాతాల్లోకి ఎకరాకు రూ.7500 జమ చేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎ మ్మెల్యే రవీంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. దేవరకొండలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలం వచ్చినా రైతులకు పంట పెట్టుబడి సాయం గురించి ప్రభుత్వం నోరు మెదపడం లేదని విమర్శించారు. వెంటనే రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చూస్తోందని, రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నా రు. రైతు భరోసా ద్వారా రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసి ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 08:53 AM

Advertising
Advertising