ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సోమ్‌లాల్‌నాయక్‌కు ‘పద్మశ్రీ’ ప్రదానం

ABN, Publish Date - Apr 23 , 2024 | 11:43 PM

భువనగిరి మండలం ఆకుతోటబావికి చెందిన సాహితీవేత్త కేతావత్‌ సోమ్‌లాల్‌నాయ క్‌ రాష్ట్రపతి ద్రౌపదీముర్ము నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

రాష్ట్రపతి భవన్‌లో ప్రదానం చేసిన ముర్ము

భువనగిరి రూరల్‌: భువనగిరి మండలం ఆకుతోటబావికి చెందిన సాహితీవేత్త కేతావత్‌ సోమ్‌లాల్‌నాయ క్‌ రాష్ట్రపతి ద్రౌపదీముర్ము నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. బంజారా భాషలో భగవద్గీతను అనువదించినందుకు పద్మశ్రీఅవార్డుకు ఎంపిక చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయన రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ అవార్డు స్వీకరించారు.

Updated Date - Apr 23 , 2024 | 11:43 PM

Advertising
Advertising