ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రైతులపై అడవి పంది దాడి

ABN, Publish Date - Jun 12 , 2024 | 11:10 PM

రైతులపై అడవిపంది దాడి చేసి గాయపరిచింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని గంగన్‌పల్లిలో బుధవారం ఈ సంఘటన జరిగింది.

జోగుళాంబ గద్వాల జిల్లా గంగన్‌పల్లిలో ఘటన

కేటీదొడ్డి, జూన్‌ 12 : రైతులపై అడవిపంది దాడి చేసి గాయపరిచింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని గంగన్‌పల్లిలో బుధవారం ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన రైతులు బాషామౌలాలి, పాంటన్న పొలంలో పనులు చేస్తుండగా అడవిపంది వారిపై దాడి చేసి గాయపరిచింది. తీవ్రంగా గాయపడిన వారు అల్లపాడులోని ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో ప్రథమ చికిత్స చేయించుకున్నారని గ్రామస్థులు తెలిపారు.

Updated Date - Jun 12 , 2024 | 11:10 PM

Advertising
Advertising