ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బియ్యపు గింజలపై శ్రీరామనామం

ABN, Publish Date - Apr 15 , 2024 | 11:30 PM

అయిజ మండలం తుపతురాల గ్రామానికి చెందిన అర్చకుడు చక్రవర్తి ఆచార్యులు 35,000 బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని రాసి స్వామి భక్తిని చాటుకున్నాడు.

బియ్యపు గింజలపై శ్రీరామ నామం రాస్తున్న చక్రవర్తి, (ఇన్‌సెట్లో) బియ్యపు గింజలు

అయిజ, ఏప్రిల్‌ 15 : అయిజ మండలం తుపతురాల గ్రామానికి చెందిన అర్చకుడు చక్రవర్తి ఆచార్యులు 35,000 బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని రాసి స్వామి భక్తిని చాటుకున్నాడు. అదే గ్రామంలోని శ్రీరామాలయంలో అర్చకుడిగా పని చేస్తున్న ఆయన 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతీ సంవత్సరం రామనామాన్ని రాసిన బియ్యపు గింజలను సీతారామ కల్యాణోత్సవంలో అక్షింతలుగా విని యోగిస్తున్నారు. ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించనున్న కల్యాణోత్సవంలోనూ శ్రీరామ నామం రాసి ఉన్న బియ్యపు గింజలను అక్షింతలుగా ఉపయోగించనున్నారు.

Updated Date - Apr 15 , 2024 | 11:30 PM

Advertising
Advertising