ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కారు, బైక్‌ ఢీకొని ఒకరి మృతి

ABN, Publish Date - Jun 09 , 2024 | 11:09 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల కేంద్రం సమీపంలో హైదరాబాద్‌ -శ్రీశైలం ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం కారు, బైక్‌ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి.

వెల్దండ, జూన్‌ 9: నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల కేంద్రం సమీపంలో హైదరాబాద్‌ -శ్రీశైలం ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం కారు, బైక్‌ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని ఎంజీ కాలనీ తండాకు చెందిన రాత్లావత్‌ మంగ్య నాయక్‌(35) వెల్దండ నుంచి బైక్‌పై కల్వకుర్తి వైపునకు వెళ్తుండగా, శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న మంగ్యనాయక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న చత్తీ్‌సఘడ్‌కు చెందిన మోహన్‌సాహుకు స్వల్ప గాయాలయ్యాయి. మంగ్య హైదరాబాద్‌లో కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య రజిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్‌ఐ రవి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Read more!

Updated Date - Jun 09 , 2024 | 11:09 PM

Advertising
Advertising