ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గోవిందా.. గోవింద

ABN, Publish Date - Jun 06 , 2024 | 10:49 PM

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ సమీపంలోని కురు మూర్తి వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

స్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు

- కురుమూర్తికి పోటెత్తిన భక్తులు

- దాసంగాలతో ప్రత్యేక పూజలు

చిన్నచింతకుంట, జూన్‌ 6 : చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ సమీపంలోని కురు మూర్తి వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం అమావాస్య కావటంతో స్వామివారి గిరులు గోవింద నామస్మరణతో మారుమో గాయి. తెల్లవారుజామునుంచే ఆలయానికి భక్తులు రాక అధికంగా కన్పించింది. దాంతో ఆలయం, జాతర మైదానం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతా ల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. నారా యణపేట, మక్తల్‌, నర్వ, రాయిచూరు, మహబూబ్‌నగర్‌, గద్వాల, వనపర్తి, హైదరాబాద్‌ తదితర సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. కాగా జాతర మైదానం లోనూ, కొండగుట్టల్లోనూ భక్తులు స్వామివారికి దాసంగాలు సమర్పించారు. గుట్టమీద భక్తులు స్వా మివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. గుట్టకింది భాగంలో వివిధ రకాల దుకాణాలు వెలిశాయి. దీంతో ఆలయ ప్రాంగణం జాతరను తలపించింది. భక్తులకు అన్నదాన వసతిని ఏర్పాటు చేశారు.

Updated Date - Jun 06 , 2024 | 10:49 PM

Advertising
Advertising