ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:36 PM

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చే యాలని డీఆర్‌డీవో పీడీ నాగిరెడ్డి అన్నారు. మండలంలోని కా సారం గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువా రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కాసారంలో రైతులతో మాట్లాడుతున్న డీఆర్‌డీవో పీడీ నాగిరెడ్డి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

డీఆర్‌డీవో పీడీ నాగిరెడ్డి

గుర్రంపోడు ఏప్రిల్‌ 25: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చే యాలని డీఆర్‌డీవో పీడీ నాగిరెడ్డి అన్నారు. మండలంలోని కా సారం గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువా రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న రైతులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు కేంద్రానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రైతులకు మంచినీటి వసతి కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం ఊరిపక్క యాదయ్య, సీసీ రాజేశ్వరి, వీవోఏ సునీత పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:36 PM

Advertising
Advertising