ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విద్యతోనే మహిళల ప్రగతి

ABN, Publish Date - Apr 18 , 2024 | 10:54 PM

విద్యతోనే మహిళా సాధికారత, అభివృద్ధి సాధ్యమని మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. గురువారం శ్రీపతినగర్‌లోని వయోజన విద్యాశాఖ, లయన్స్‌ క్లబ్‌, సఖీ మంచిర్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ మహిళలకు ఇస్తున్న శిక్షణ బాగుందని, విద్య ద్వారానే మహిళలు అభివృద్ధి చెందుతారన్నారు.

మందమర్రి టౌన్‌, ఏప్రిల్‌ 18: విద్యతోనే మహిళా సాధికారత, అభివృద్ధి సాధ్యమని మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. గురువారం శ్రీపతినగర్‌లోని వయోజన విద్యాశాఖ, లయన్స్‌ క్లబ్‌, సఖీ మంచిర్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ మహిళలకు ఇస్తున్న శిక్షణ బాగుందని, విద్య ద్వారానే మహిళలు అభివృద్ధి చెందుతారన్నారు. పట్టుదలతో చదివితే ప్రతీ రంగంలో మహిళలు పైచేయి సాధిస్తారని చెప్పారు. మహిళలు వయ స్సుతో సంబంధం లేకుండా పేర్లు నమోదు చేసుకొని విద్యను అభ్యసించాలని పేర్కొ న్నారు. కుట్టు శిక్షణ నేర్చుకుంటున్న వారు ఇతరులకు కూడా శిక్షణను అందించాల న్నారు. దీంతో కుటుంబాల్లో పెద్ద దిక్కుగా మహిళలు ఉండే అవకాశాలు ఉంటాయ న్నారు. ఈ సందర్భంగా డీఈవోను సన్మా నించారు. అనంతరం శిక్షకులు డీఈవోను సన్మానించారు. విద్యాశాఖ అధికారి పురుషోత్తంనాయక్‌, శాంఖరి, గోపిక, నరేష్‌, శిక్షకులు శారద పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 10:54 PM

Advertising
Advertising