ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kumaram Bheem Asifabad: మొరాయించిన వేంపల్లి రైల్వే గేటు

ABN, Publish Date - Apr 26 , 2024 | 10:11 PM

సిర్పూర్‌(టి), ఏప్రిల్‌ 26: సిర్పూర్‌(టి)-కాగజ్‌నగర్‌ ప్రధాన రహదారిపై వేంపల్లి సమీపంలో ఉన్న రైల్వే గేటు శుక్రవారం మొరాయించింది. దీంతో రెండు గంటల పాటు వాహనదారులు, ప్రజలు ఎర్రటిఎండలో నిరీక్షించాల్సి వచ్చింది.

- ఎర్రటి ఎండలో రెండు గంటల నిరీక్షించిన ప్రయాణికులు

సిర్పూర్‌(టి), ఏప్రిల్‌ 26: సిర్పూర్‌(టి)-కాగజ్‌నగర్‌ ప్రధాన రహదారిపై వేంపల్లి సమీపంలో ఉన్న రైల్వే గేటు శుక్రవారం మొరాయించింది. దీంతో రెండు గంటల పాటు వాహనదారులు, ప్రజలు ఎర్రటిఎండలో నిరీక్షించాల్సి వచ్చింది. నీడకోసం షెడ్డు లాంటివి లేకపోవడంతో చెట్ల కిందికి పరుగులు తీశారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయింది. రైల్వే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్దరించారు. అయితే రైల్వేగేటు వద్ద నిర్మిస్తున్న ఓఆర్‌బీ పనులు పూర్తైతే కానీ తమకష్టాలు తీరేలా లేవని ప్రయాణికులు పేర్కొంటున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 10:11 PM

Advertising
Advertising