ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kumaram Bheem Asifabad: పిడుగుపాటుతో ఎడ్లు మృతి

ABN, Publish Date - May 26 , 2024 | 10:39 PM

పెంచికలపేట, మే 26: పిడుగు పాటుకు రెండు ఎద్దులు మృతి చెందిన సంఘటన శనివారం సాయం త్రం మండలంలో చోటు చేసుకుంది.

పెంచికలపేట, మే 26: పిడుగు పాటుకు రెండు ఎద్దులు మృతి చెందిన సంఘటన శనివారం సాయం త్రం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కొం డపల్లి గ్రామానిక చెందిన ఎల్కరి సత్తన్న వ్యవసాయ పనులు ముగించు కుని ఎడ్లబండిపై ఇంటికి తిరిగి వస్తు న్నాడు. ఈ క్రమంలో ఎద్దులపై పిడుగు పడడంతో అవి అక్కడ కక్కడే మృతిచెందాయి. సత్తయ్య అస్వస్థ తకు గురయ్యాడు. కాగా మరోచోట గడ్డివాముపై పిడుగుపడడంతో గడ్డి వాము దగ్ధమైంది.

వ్యవసాయ పనులు ప్రారంభంలో రెండు ఎద్దులు మృతి చెందడంతో ఆదుకోవాలని రైతు కోరాడు.

Updated Date - May 26 , 2024 | 10:39 PM

Advertising
Advertising