ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మిక్స్‌డ్‌ ఫైనల్లో సురేఖ ద్వయం

ABN, Publish Date - Apr 27 , 2024 | 05:11 AM

వరల్డ్‌కప్‌ స్టేజ్‌-1లో తెలుగు ఆర్చర్‌ జ్యోతి సురేఖ మూడో పతకం ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో సురేఖ-అభిషేక్‌ జోడీ 155-151తో బెకెర్రా-మెండెజ్‌ (మెక్సికో)పై నెగ్గి ఫైనల్‌ చేరింది.

షాంఘై: వరల్డ్‌కప్‌ స్టేజ్‌-1లో తెలుగు ఆర్చర్‌ జ్యోతి సురేఖ మూడో పతకం ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో సురేఖ-అభిషేక్‌ జోడీ 155-151తో బెకెర్రా-మెండెజ్‌ (మెక్సికో)పై నెగ్గి ఫైనల్‌ చేరింది. మహిళల వ్యక్తిగత రికర్వ్‌లో దీపిక కుమారి 3-1తో హున్‌యంగ్‌ (కొరియా)పై గెలిచి సెమీస్‌ చేరింది. మొత్తంగా భారత ఆర్చర్లు నాలుగు ఈవెంట్లలో ఫైనల్‌ చేరి పతకాలు ఖాయం చేశారు. ఇక, రికర్వ్‌ మిక్స్‌డ్‌ సెమీ్‌సలో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌-అంకిత జోడీ 0-6తో లిమ్‌-కిమ్‌ వుజిన్‌ (కొరియా) ద్వయం చేతిలో ఓటమిపాలైంది.

Updated Date - Apr 27 , 2024 | 05:11 AM

Advertising
Advertising