ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టైటిల్‌ పోరుకు సింధు

ABN, Publish Date - May 26 , 2024 | 04:35 AM

రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడింటన్‌ టోర్నీ ఫైనల్లో ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో...

మలేసియా మాస్టర్స్‌

కౌలాలంపూర్‌: రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడింటన్‌ టోర్నీ ఫైనల్లో ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఈ భారత స్టార్‌ షట్లర్‌ 13-21, 21-16, 21-12తో బుసానన్‌ ఓంగ్‌బామ్‌రుంగ్‌ఫాన్‌ (థాయ్‌లాండ్‌)పై పోరాడి నెగ్గింది. బుసానాన్‌పై సింధుకిది 18వ విజయం కావడం విశేషం. ఆదివారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో వరల్డ్‌ నెం.15 సింధు చైనాకు చెందిన రెండో సీడ్‌ వాంగ్‌ ఝీ యీతో అమీతుమీ తేల్చుకుంటుంది. నిరుడు ఆర్కిటిక్‌ ఓపెన్‌లో వాంగ్‌ చేతిలో సింధు పరాజయం చవిచూసింది. కానీ అంతకుముందు రెండుసార్లు ఆమెతో తలపడినప్పుడు భారత షట్లరే విజయం సాధించింది.

Updated Date - May 26 , 2024 | 04:35 AM

Advertising
Advertising