ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఫైనల్లో కార్తీక్‌ జోడీ

ABN, Publish Date - Apr 27 , 2024 | 05:18 AM

వరల్డ్‌ టూర్‌ టెన్నిస్‌ 15కే ఐటీఎఫ్‌ ఫ్యూచర్స్‌ టోర్నమెంట్‌ డబుల్స్‌లో హైదరాబాదీ గంటా సాయికార్తీక్‌ రెడ్డి జోడీ ఫైనల్‌ చేరింది. శుక్రవారం కజకిస్థాన్‌లో జరిగిన సెమీఫైనల్స్‌లో కార్తీక్‌-ప్రజ్వల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): వరల్డ్‌ టూర్‌ టెన్నిస్‌ 15కే ఐటీఎఫ్‌ ఫ్యూచర్స్‌ టోర్నమెంట్‌ డబుల్స్‌లో హైదరాబాదీ గంటా సాయికార్తీక్‌ రెడ్డి జోడీ ఫైనల్‌ చేరింది. శుక్రవారం కజకిస్థాన్‌లో జరిగిన సెమీఫైనల్స్‌లో కార్తీక్‌-ప్రజ్వల్‌ (కర్ణాటక) ద్వయం 7-5, 6-3తో భారత్‌కే చెందిన చిరాగ్‌-కరణ్‌ జోడీని ఓడించింది.

Updated Date - Apr 27 , 2024 | 05:18 AM

Advertising
Advertising