ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కతార్‌ చేతిలో భారత్‌ ఓటమి

ABN, Publish Date - Jun 12 , 2024 | 02:38 AM

ఫిఫా వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌ నుంచి భారత ఫుట్‌బాల్‌ జట్టు నిష్క్రమించింది. మంగళవారం ఇక్కడ జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో భారత్‌ 1-2 గోల్స్‌ తేడాతో కతార్‌ చేతిలో పరాజయం పాలైంది...

ఫిఫా వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ నుంచి అవుట్‌

దోహా: ఫిఫా వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌ నుంచి భారత ఫుట్‌బాల్‌ జట్టు నిష్క్రమించింది. మంగళవారం ఇక్కడ జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో భారత్‌ 1-2 గోల్స్‌ తేడాతో కతార్‌ చేతిలో పరాజయం పాలైంది. తద్వారా తదుపరి రౌండ్‌ చేరడంలో విఫలమైన భారత్‌.. క్వాలిఫయర్స్‌ నుంచి నిరాశగా వెనుదిరిగింది. భారత్‌ తరఫున ఏకైక గోల్‌ను లాలియాన్‌జువాల ఛాంగ్తే (37వ) కొట్టగా.. కతార్‌ జట్టులో యూసుఫ్‌ యెమన్‌ (73వ), అహ్మద్‌ అల్‌ రవి (85వ) చెరో గోల్‌ సాధించారు.

Updated Date - Jun 12 , 2024 | 02:38 AM

Advertising
Advertising