ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సాధారణ ఆర్చర్లతో పోటీపడి రజతం కొల్లగొట్టింది

ABN, Publish Date - Apr 18 , 2024 | 02:33 AM

ఆసియా పారా క్రీడల స్వర్ణ పతక విజేత, 17 ఏళ్ల శీతల్‌ దేవి మరోసారి అదిరిపోయే ప్రదర్శన చేసింది. ఖేలో ఇండియా జాతీయ ర్యాంకిం గ్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లో రజతంతో మెరిసింది...

  • ఖేలో ఇండియాలో మెరిసిన పారా అథ్లెట్‌ శీతల్‌

న్యూఢిల్లీ: ఆసియా పారా క్రీడల స్వర్ణ పతక విజేత, 17 ఏళ్ల శీతల్‌ దేవి మరోసారి అదిరిపోయే ప్రదర్శన చేసింది. ఖేలో ఇండియా జాతీయ ర్యాంకిం గ్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లో రజతంతో మెరిసింది. అయితే, ఈ పోటీల్లో ఆమె సాధారణ ఆర్చర్ల విభాగంలో పోటీపడి పతకం నెగ్గడం విశేషం. మంగళవారం ఢిల్లీలో జరిగిన జూనియర్‌ కాంపౌండ్‌ వ్యక్తిగత కేటగిరీ ఫైనల్లో శీతల్‌ 138-140 స్కోరుతో ఏక్తా చేతిలో ఓడి, రజతంతో సరిపెట్టుకుంది. ఏక్తాకు రూ.50 వేలు, శీతల్‌కు రూ.40 వేలు నగదు బహుమతి లభించింది.

Updated Date - Apr 18 , 2024 | 02:33 AM

Advertising
Advertising