ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bihar: నితీశ్ మాటలకు మోదీ మోములో నవ్వులే నవ్వులు

ABN, Publish Date - Mar 02 , 2024 | 08:05 PM

ప్రధాని మోదీ(PM Modi) బిహార్ పర్యటన ముగిసింది. ఆయన శనివారం ఒక్క రోజే రూ.34,800 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఔరంగాబాద్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో సీఎం నితీశ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

పట్నా: ప్రధాని మోదీ(PM Modi) బిహార్ పర్యటన ముగిసింది. ఆయన శనివారం ఒక్క రోజే రూ.34,800 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఔరంగాబాద్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో సీఎం నితీశ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నితీశ్(Nitish Kumar) మాట్లాడుతూ.. "నేను ఇది వరకు ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ మారేవాడిని. ఇప్పుడు ప్రధాని మోదీకి మాట ఇస్తున్నా.. ఇకపై ఎక్కడికి వెళ్లను. చివరి వరకు ఎన్డీఏ కూటమితోనే ఉంటా" అనగానే మోదీ మోములో నవ్వులు విరిశాయి. ఆయన్ని చూస్తూ.. నితీశ్ కూడా నవ్వారు. మహాఘట్‌బంధన్ కూటమిని వదిలిపెట్టాక నితీశ్‌కు చెందిన జేడీయూ పార్టీ ఎన్డీఏలో చేరిన నెల తరువాత మోదీతో కలిసి మాట్లాడారు.

Updated Date - Mar 02 , 2024 | 08:05 PM

Advertising
Advertising