Home » Bihar
బిహార్లోని లఖిసరాయ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం భారీగా భక్తులు తరలిరావడంతో అశోక్ధామ్ ఆలయం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.
బిహార్లో విద్యార్థులు మరోసారి నిరసనలకు దిగారు. గత నెలలో అరెస్టైన విద్యార్థులను విడుదల చేయాలని, వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. పార్లమెంట్ హౌస్లోని ప్రధాని కార్యాలయంలో ఇవాళ (మంగళవారం) మోదీ, నితీశ్ సమావేశమయ్యారు.
జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ను భారీ మెజార్టీతో గెలిపించిన బాంకీపూర్ నియోజకవర్గ ప్రజలకు ఆయన భార్య డాక్టర్ జాహ్నవీ దాస్ ధన్యవాదాలు తెలిపారు.
భారతీయ జనతా పార్టీకి వరుసగా రెండో వారం కూడా ఎదురుదెబ్బలు తగిలాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామం మరవకముందే.. బీజేపీ పాలిత రాష్ట్రాలైన బిహార్, మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది.
బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక బరిలో నిలిచిన జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. విజయం దిశగా అడుగులు వేస్తున్నారు.
బిహార్లోని పూర్ణియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్పై హత్యాయత్నం జరిగింది. ఢిల్లీలోని తన నివాసంలో ఆయన ఇవాళ (ఆదివారం) మీడియా సమావేశం నిర్వహిస్తుండగా.. ఓ దుండగుడు కత్తితో దాడికి యత్నించాడు.
బిహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఉద్రిక్తత నెలకొంది. జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఈ ఉపఎన్నికలో తొలిసారి ప్రత్యక్షంగా పోటీ చేస్తున్న ప్రశాంత్ కిశోర్ స్థానిక పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.
బిహార్లోని జెహానాబాద్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. భోజనం ఆలస్యంగా వడ్డించిందన్న ఆగ్రహంతో ఓ వ్యక్తి తన వదిన తలను గొడ్డలితో నరికేశాడు.
నీట్ యూజీ పరీక్షల వ్యవహారంలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థులు, నిరసనకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ ఊరట లభించింది.