Home » Bihar
వందేభారత్ ఎక్స్ప్రెస్పై ఆగంతకులు రాళ్లురువ్విన ఘటన బీహార్లోని ముజఫ్పర్పుర్ లో సోమవారంనాడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలు కోచ్లకు చెందిన కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
మధ్యప్రదేశ్లో ఆదివారం రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగిన ఘటన మరువకముందే మరోకటి చోటు చేసుకుంది. బిహార్లోని ససారంలో రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది.
బిహార్ రవాణా శాఖ వాహనదారులకు కీలక ఆదేశాలు జారీచేసింది. వాహనాలపై కులానికి సంబంధించిన పేర్లు రాసుకునే వారికి ఊహించని షాక్ ఇచ్చింది. ఇకపై వాహనాలపై కులానికి సంబంధించిన పేర్లు ఉండరాదని స్పష్టం చేసింది.
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని క్రికెట్లోనే కాకుండా ఆర్థికపరమైన అంశాల్లోనూ తన మార్క్ను చూపిస్తున్నాడు. తాజాగా ఓ ఆర్థికపరమైన అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల టాపర్గా ధోని నిలిచాడు.
ఉపాధ్యాయ నియామక పరీక్ష నోటిఫికేషన్ విడుదల ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ ఆశావాహులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. వారిపై లాఠీచార్జ్ జరిపారు.
బిహార్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కలుషిత మధ్యాహ్న భోజనం తిని 150 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. సహర్సా జిల్లాలోని బలువాహా గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
బీహార్లో ఈనెల 7న కీలక మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. గాంధీ మైదానంలో పెద్దఎత్తున ప్రమాణస్వీకార కార్యాక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది.
బిహార్లో ఎన్డీయే ప్రభుత్వం కీలకమైన మంత్రివర్గ విస్తరణను ఈనెల 7న చేపట్టనుంది. చారిత్రక గాంధీ మైదాన్లో మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గూడ్స్ రైలు పైకి ఎక్కిన ఓ వ్యక్తి హైటెన్షన్ వైర్ను పట్టుకున్నాడు. వైర్ను పట్టుకున్న క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
బీజేపీ నేత సమ్రాట్ చౌదరి ఇవాళ బిహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.