ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వ్యాపారవేత్తల చేతిలో సాధనం మోదీ: రాహుల్‌

ABN, Publish Date - Apr 17 , 2024 | 02:52 AM

బడా వ్యాపారవేత్తల చేతిలో ప్రధాని మోదీ ఒక సాధనమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. వ్యాపారవేత్తలను రక్షించడం, వారి బ్యాంకు రుణాలను మాఫీ

కోజికోడ్‌/వయనాడ్‌(కేరళ), న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16: బడా వ్యాపారవేత్తల చేతిలో ప్రధాని మోదీ ఒక సాధనమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. వ్యాపారవేత్తలను రక్షించడం, వారి బ్యాంకు రుణాలను మాఫీ చేయడమే మోదీ పనని ఆయన ఆరోపించారు. మంగళవారం కేరళలోని కోజికోడ్‌, మలప్పురం జిల్లాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా కొడియాతుర్‌ రోడ్‌ షోలో, ఆ తర్వాత వయనాడ్‌లో ర్యాలీలో రాహుల్‌ పాల్గొన్నారు. ఆ ప్రచార సభల్లో ఆయన మాట్లాడుతూ.. ఎలక్టోరల్‌ బాండ్లను బలవంతపు వసూళ్లుగా అభివర్ణించారు. 20-25 మంది వ్యాపారవేత్తలకు మోదీ రూ.16 లక్షల కోట్లు ఇచ్చారని అన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 02:52 AM

Advertising
Advertising