ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Covid: పెరుగుతున్న ‘కరోనా’.. 201 మందికి పాజిటివ్‌

ABN, Publish Date - Jan 11 , 2024 | 12:38 PM

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నిలకడగా సాగుతున్నాయి. బుధవారం 201మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరు(Bangalore)లో 121, తుమకూరులో 14, మైసూరులో 10మందికి కాగా

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నిలకడగా సాగుతున్నాయి. బుధవారం 201మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరు(Bangalore)లో 121, తుమకూరులో 14, మైసూరులో 10మందికి కాగా మిగిలిన జిల్లాల్లో అంతకులోపు కేసులు నమోదయ్యాయి. 257మంది డిశ్చార్జ్‌ కాగా ఒకరు మృతి చెందారు. 974మంది చికిత్సలు పొందుతున్నారు. కాగా కొత్త వేరియంట్‌తో పెరుగుతున్న కేసులతో ఆందోళన వద్దని వైద్యులు అంటున్నారు.

Updated Date - Jan 11 , 2024 | 12:38 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising