Home » Covid
రద్దీ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు మాస్క్ ధరించాలని ఆరోగ్యశాఖ సూచించింది. వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పగలు ఎండ తీవ్రత, రాత్రి వేళల్లో వర్షం కురుస్తోంది. ఈ కారణంగా చెన్నై సహా పలు జిల్లాల్లో వైరల్ జ్వరాల(Viral Fevers) వ్యాప్తి అధికంగా ఉంది.
కోవిడ్ను కట్టడి చేసేందుకు ఎన్ఐఏటీలోని ఓ విద్యార్థి సొల్యూషన్తో ముందుకొచ్చారు. మహమ్మారి సమయంలో మెడిసిన్ సరఫరా లేక చాలా మంది కష్టాలు చూసిన ఆ విద్యార్థి డ్రోన్ టెక్నాలజీ మీద ప్రాజెక్ట్ మొదలుపెట్టారు.
కొవిడ్ వ్యాక్సిన్కు, గుండెపోటు మరణాలకు ఏదైనా సంబంధం ఉందా? అనే విషయాన్ని తేల్చడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా నిపుణుల కమిటీ అధ్యయనం పూర్తి చేసింది. అధ్యయనంలో తేలిన విషయాన్ని వెల్లడించింది.
కరోనా కొత్త వేరియంట్లపై ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
రాష్ట్రంలో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో బుధవారం రెండు కేసులు వెలుగుచూడగా.. అన్నమయ్య జిల్లాలో ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.
కొవిడ్-19 చాపకింద నీరులా విస్తరిస్తోంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 8 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరులో నలుగురికి, ఏలూరులో ఇద్దరికి, అనంతపురం, నెల్లూరుల్లో ఒక్కొక్కరికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.
నెల్లూరు నగరంలోని వసంతోపులో మరో కరోనా కేసు నమోదైంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలి(61)కి ఆదివారం కరోనా నిర్ధారణ అయింది. నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో ఆమెకు కరోనా పరీక్ష చేశారు.
రాష్ట్రంలో మరో రెండు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఈ వైరస్ బారిన పడ్డారు. కర్నూలు రూరల్ మండలం పసుపుల గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి..
రాష్ట్రంలో మరో 11 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో గురువారం ఒక్కరోజే నలుగురికి, నెల్లూరు జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్గా గురువారం నిర్ధారణ అయింది. విశాఖ కేజీహెచ్లో మరో కేసు నమోదయింది.
COVID Case: అనంతపురం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. ఓ మహిళకు కరోనా పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ అని తేలింది.