Home » Covid
కొవిడ్ సమయంలో ప్రభుత్వ టీకా విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తి చిక్కుల్లో పడ్డ భారత సంతతి వైద్యురాలు డా. కుల్విందర్ కౌర్ గిల్కు అండగా నిలిచేందుకు టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ ముందుకొచ్చారు.
కరోన తర్వాత పరిస్థితులు మారాయని.. అధునాతన వైద్యం కోసం ఎదురు చూడాల్సి వస్తుందని నటుడు, జనసేన వ్యవస్థాపకులు కొణిదెల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఆదివారం నాడు హైదరాబాద్ ఐటీసీ కోహినూర్లో ఘనంగా ‘‘హెల్త్ ఆన్ అస్ మొబైల్ యాప్’’ లాంచ్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
కరోనా బారిన పడి కోలుకున్న వారిని ఆరోగ్యాన్ని పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వేధిస్తున్నాయి. తాజాగా చైనా పరిశోధకుల బృందం వెలువరించిన ఓ అధ్యయనం సంచలన విషయాలను బయటపెట్టింది.
చైనీయులకు ఇదేం మాయరోగమో తెలీదు కానీ.. ప్రాణాంతకమైన వైరస్ల జోలికే వెళ్తుంటారు. దానిపై పరిశోధనలు చేసేదాకా ఊరికే ఉండరు. ఇప్పుడు మరో డెడ్లీ వైరస్పై ఆ చైనీయులు ప్రయోగాలు చేస్తున్నట్టు ఒక అధ్యయనం వెల్లడించింది. ఆ వైరస్ పేరు ‘GX_P2V’ అని, ఎలుకలను 100 శాతం చంపేసే ప్రాణాంతకమైనదని బయోఆర్క్సివ్ ప్రచురించిన అధ్యయనం తెలిపింది.
రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగా సాగుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 163 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 162 మంది డిశ్చార్జి అయ్యారు.
చంచల్గూడ(Chanchalguda) జైలులో ఓ నిందితుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. లంగర్హౌస్ పోలీ్సస్టేషన్ పరిధిలో ఓ కేసు విషయమై ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం చంచల్గూడ జైలుకు తరలించారు.
రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగా సాగుతున్నాయి. బుధవారం 201మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరు(Bangalore)లో 121, తుమకూరులో 14, మైసూరులో 10మందికి కాగా
న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు నమోదయ్యాయి.
భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా గత 24 గంటల్లో 774 కొత్త కేసులు నమోదు కాగా.. రెండు మరణాలు రికార్డయ్యాయి.
రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం 260 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 228 మంది కోలుకోగా ఒకరు మృతి చెందారు. 1175 మంది చికిత్సలు పొందుతుండగా హోం ఐసొలేషన్లో 1107 మంది, ఆసుపత్రిలో 68 మంది ఉన్నారు.