Home » Bengaluru News
బెళగావికి వచ్చి అభినేత్రికి కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పకుంటే హతమారుస్తామని ఇది హెచ్చరికగా భావించాలని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి(BJP MLC CT Ravi)కి ఓ లేఖ వచ్చింది. చిక్కమగళూరులోని నివాసానికి బెదరింపు లేఖ వచ్చినట్టు సీటీ రవి(CT Ravi) తెలిపారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దక్షిణభారత్లో తొలి సీజనల్ వ్యాధుల పరిశోధనల కోసం ప్రత్యేక ల్యాబ్ (ఐఆర్డీఎల్ఎస్)ను ప్రారంభించడం హర్షణీయమని రాష్ట్ర వైద్యవిద్యా శాఖా మంత్రి శరణప్రకాష్ పాటిల్(Minister Sharan Prakash Patil) అభిప్రాయపడ్డారు.
సిద్దరామయ్య(Siddaramaiah) ఐదేళ్ల కాలం సీఎంగా కొనసాగుతారని, మధ్యలో మార్పు ఏమీ ఉండదని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్(Minister M.B. Patil) అన్నారు. శుక్రవారం హొస్పేట్ నగరంలో సిరసంగి లింగరాజ దేశాయ్ 164 జయంతి లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.
మైక్రో ఫైనాన్స్(Micro Finance) వడ్డీవ్యాపారుల బెదిరింపులకు భయపడవద్దని, ఎవరూ గ్రామాలను వీడి వెళ్లకండి అంటూ చామరాజనగర జిల్లా అధికారి శిల్పానాగ్(Chamarajanagar District Officer Shilpanag) ప్రకటించారు.
పశువులంటే అందరికి లోకువ.. గాలి, వాన, చలి ఉన్నా పట్టించుకోం... మనం మాత్రం గొడుగులు, స్వెట్లర్లతో కాపాడుకుంటాం. .అయితే పశువుల కష్టాల పైనా చలించి ఓ రైతు మానవత్వం చాటుకున్నాడు.
లొంగిపోయిన మావోయిస్టులను సమగ్రంగా విచారించాలని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సీటీ రవి(Senior BJP leader and MLC CT Ravi) డిమాండ్ చేశారు. బెంగళూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవనస్రవంతిలోకి వచ్చారని చెబుతున్నారన్నారు. కా
రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని, వాటిని ఎవరైనా ఎదుర్కొనక తప్పదని విందు నిర్వహిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఏముందని ప్రజాపనులశాఖ మంత్రి సతీశ్జార్కిహొళి(Minister Satish Jarkiholi) ప్రశ్నించారు.
HMPV In India: చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ ఇండియాకూ చేరిందని తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఈ వైరస్ గురించి భయాందోళనలు మొదలయ్యాయి. ఈ తరుణంలో ఓ 8 నెలల చిన్నారికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
విధానపరిషత్కు నామినేటెడ్ విధానంతో నలుగురిని ఎంపిక చేసేందుకు వీలున్నందున ఆశావాహులు తీవ్రస్థాయిలో లాబీ చేస్తున్నారు. సభ్యులు యూబీ వెంకటేష్, ప్రకాష్ రాథోడ్(UB Venkatesh, Prakash Rathod)ల పదవీకాలం ముగిసింది.
జేడీఎస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే ఆపరేషన్ హస్త కుట్ర పన్నారని కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) సంచలనమైన ఆరోపణలు చేశారు. బెంగళూరు(Bangalore)లో కుమారస్వామి మీడియాతో మాట్లాడారు.