Home » Bengaluru News
దక్షిణ భారత రైతాంగానికి జీవనాడి అయిన తుంగభద్ర జలాశయం నీటి సంక్షోభం ఎదుర్కొంటోంది.
కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి కర్ణాటకలోని అశోకపురం వెళ్లే డైలీ ఎక్స్ప్రెస్ రైలు వేగాన్ని ఆగస్టు 25 నుంచి పెంచుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ. శ్రీధర్ తెలిపారు.
బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అతడు ప్రముఖ ఐటీ సంస్థలో పని చేస్తూ లక్షల్లో జీతం పొందుతున్నాడు. అయినప్పటికీ, శని, ఆదివారాల్లో బైక్ టాక్సీ సేవలు అందిస్తున్నాడు.
ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణా మూడు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర జలాశయం(టీబీడీ)కు క్రస్ట్ గేట్ల అమరిక పనులు చకచకా సాగుతున్నాయి.
తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎండల తీవ్రత ఒక కారణమైతే, జలాశయం భద్రత దృష్ట్యా చేపట్టిన క్రస్ట్గేట్ల ఆధునికీకరణ పనులు నీటి నిలువలపై ప్రభావం చూపుతున్నాయి.
రాచనగరి మైసూరు నగరం సిద్దార్థ నగర్లోని సురేష్ అనే వ్యక్తి ఇంట్లో చిరుత చొరబడింది. శుక్రవారం ఉదయం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆ సమయంలో సురేశ్ భార్య సుజాత, ఆమె తల్లి శైలజా మాత్రమే ఉన్నారు.
చాలెంజింగ్ స్టార్ నటుడు దర్శన్ వద్ద ఎన్నో సంవత్సరాలుగా మేనేజర్గా పనిచేసిన మల్లికార్జున్ కొన్నేళ్లక్రితం కనిపించకుండా పోయాడు.
బెంగళూరు నగరంలో మరో దారుణ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల కుమార్తెను గొంతునులిమి హత్య చేశాక ఇంట్లోనే ఉరివేసుకుని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మండ్య జిల్లా నాగమంగల తాలూకాలోని చారిత్రాత్మక గుర్తింపు కల్గిన ఆదిచుంచనగిరి మఠం పీఠాధ్యక్షుడిగా కొనసాగిన బాలగంగాధరనాథస్వామిజీ సమాధిని శ్రీ గురుభైరవైక్య మందిరం ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 15వ తేదీన రానున్నారు.
బెంగళూరు నగరంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల గ్యాస్ స్టేషన్లలో నో స్టాక్ బోర్డు పెట్టారు.