• Home » Bengaluru News

Bengaluru News

నేను ముఖ్యమంత్రి అయితే.. ముస్లింలను..

నేను ముఖ్యమంత్రి అయితే.. ముస్లింలను..

‘నేను ముఖ్యమంత్రిని అయితే వెంటనే ముస్లింలను మైనారిటీ జాబితా నుంచి తొలగిస్తానని’ బీజేపీ నుంచి సస్పెన్షన్‌ వేటుపడిన విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ వ్యాఖ్యానించారు.

ఇంత ఘోరమా స్వామీ..!

ఇంత ఘోరమా స్వామీ..!

కర్ణాటకలోని చిక్కబళ్ళాపుర జిల్లా శెట్టిగర క్రాస్‌ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రక్షితా రెడ్డి(23), ఆమె బంధువు పవన్‌ రెడ్డి(26) మృతిచెందారు.

కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టికి రూ.25 లక్షల జరిమానా

కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టికి రూ.25 లక్షల జరిమానా

ప్రముఖ కన్నడ నటుడు, దర్శక నిర్మాత రక్షిత్‌ శెట్టి నిర్వహిస్తున్న పరంవా స్టుడియోస్‏కు ఢిల్లీ హైకోర్టు రూ.25 లక్షల జరిమానా విధించింది.

ఏ ఒక్కరితోనో కాంగ్రెస్‌ ముందుకెళ్లదు

ఏ ఒక్కరితోనో కాంగ్రెస్‌ ముందుకెళ్లదు

కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల ద్వారా మాత్రమే ప్రగతి సాధిస్తుందని, ఏ ఒక్క వ్యక్తితోనో ముందుకు వెళ్లదని, అది సీఎం సిద్దరామయ్య అయినా మంత్రి జమీర్‌ అయినా ఒక్కటేనని డీసీఎం డీకే శివకుమార్‌ అన్నారు.

నిమ్మరసానికి గ్యాస్ బిల్లు వేశారు.. ఎంతో తెలుసా..!

నిమ్మరసానికి గ్యాస్ బిల్లు వేశారు.. ఎంతో తెలుసా..!

సాధారణంగా మనం ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్లి టీ గానీ, టిఫిన్, భోజనం గానీ తింటే ఆ హోటల్ వాళ్లు బిల్లు ఇస్తారు. ఆ బిల్లుపై ఎంత అమౌంట్ వేశారు.. అందులో సీజీఎస్టీ ఎంత, ఎస్‌జీఎస్టీ ఎంత, సర్వీస్ ఛార్జీ ఎంత, ఇతర అనవసర బిల్లులు ఏమైనా వేశారా..

ఎండలో.. బండ కష్టాలు

ఎండలో.. బండ కష్టాలు

భగభగ మండే ఎండల్లో గ్యాస్‌ బండ చుక్కలు చూపిస్తోంది. గ్యాస్‌ సిలిండర్‌ కోసం వినియోగ దారులు గంటల తరబడి క్యూలో వేచియుండాల్సి వస్తోంది.

మా పిల్లలకు విషం ఇస్తున్నారు

మా పిల్లలకు విషం ఇస్తున్నారు

కేసీ వ్యాలి మురుగునీరు మూడోవిడత శుద్ధీకరణ చేయకుండానే కోలారు చెరువులకు విడుదల చేసి విషం నింపుతున్నారంటూ రంగు మారిన నీటి బాటిల్‌తో జేడీఎస్‌ ఎమ్మెల్యే మంజునాథ్‌ నిరసన తెలిపారు.

మాది పాలు.. తేనె సంబంధం

మాది పాలు.. తేనె సంబంధం

డీకే శివ కుమార్‌తో తనది పాలు, తేనె సంబంధం అని తమ నెవరూ విడదీయలేరని సీఎం సిద్దరామయ్య అన్నారు.

అదిగో ఎండ..కొనేయ్‌ కుండ..!

అదిగో ఎండ..కొనేయ్‌ కుండ..!

రాజధాని బెంగళూరు నగరంలో వేసవి కాలం ప్రారంభంతోనే ఎండ ప్రభావం కనిపిస్తోంది. సాధారణంగా మార్చి మధ్యనుంచి ఏప్రిల్‌లో ఎండ ఎక్కువగా ఉంటుంది.

ప్రాణం తీసిన బుల్లెట్‌ రైడ్‌

ప్రాణం తీసిన బుల్లెట్‌ రైడ్‌

రాత్రి వేళ సరదాగా ‘బుల్లెట్‌ రైడ్‌’కు వెళ్లిన ఇద్దరు యువతులు ప్రమాదబారిన పడ్డారు. వీరిలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి