• Home » Bengaluru News

Bengaluru News

డీనోటిఫికేషన్‌లో డీకే శివకుమార్‌కు సుప్రీం నోటీసులు

డీనోటిఫికేషన్‌లో డీకే శివకుమార్‌కు సుప్రీం నోటీసులు

బెన్నిగానహళ్ళి డీనోటిఫికేషన్‌ వివాదానికి సంబంధించి డీసీఎం డీకే శివకుమార్‌తో పాటు ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

అడుగంటుతున్న తుంగభద్ర జలాశయం

అడుగంటుతున్న తుంగభద్ర జలాశయం

తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎండల తీవ్రత ఒక కారణమైతే, జలాశయం భద్రత దృష్ట్యా చేపట్టిన క్రస్ట్‌గేట్ల ఆధునికీకరణ పనులు నీటి నిలువలపై ప్రభావం చూపుతున్నాయి.

ఇంట్లోకి దూరిన చిరుత

ఇంట్లోకి దూరిన చిరుత

రాచనగరి మైసూరు నగరం సిద్దార్థ నగర్‌లోని సురేష్‌ అనే వ్యక్తి ఇంట్లో చిరుత చొరబడింది. శుక్రవారం ఉదయం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆ సమయంలో సురేశ్‌ భార్య సుజాత, ఆమె తల్లి శైలజా మాత్రమే ఉన్నారు.

హీరో దర్శన్‌ మేనేజర్‌ మల్లికార్జున్‌ ప్రత్యక్షం

హీరో దర్శన్‌ మేనేజర్‌ మల్లికార్జున్‌ ప్రత్యక్షం

చాలెంజింగ్‌ స్టార్‌ నటుడు దర్శన్‌ వద్ద ఎన్నో సంవత్సరాలుగా మేనేజర్‌గా పనిచేసిన మల్లికార్జున్‌ కొన్నేళ్లక్రితం కనిపించకుండా పోయాడు.

కూతురిని చంపి తల్లి ఆత్మహత్య

కూతురిని చంపి తల్లి ఆత్మహత్య

బెంగళూరు నగరంలో మరో దారుణ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల కుమార్తెను గొంతునులిమి హత్య చేశాక ఇంట్లోనే ఉరివేసుకుని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

15న ఆదిచుంచనగిరికి ప్రధాని మోదీ

15న ఆదిచుంచనగిరికి ప్రధాని మోదీ

మండ్య జిల్లా నాగమంగల తాలూకాలోని చారిత్రాత్మక గుర్తింపు కల్గిన ఆదిచుంచనగిరి మఠం పీఠాధ్యక్షుడిగా కొనసాగిన బాలగంగాధరనాథస్వామిజీ సమాధిని శ్రీ గురుభైరవైక్య మందిరం ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 15వ తేదీన రానున్నారు.

 కొనసాగుతున్న గ్యాస్‌ కష్టాలు

కొనసాగుతున్న గ్యాస్‌ కష్టాలు

బెంగళూరు నగరంలో గ్యాస్‌ కష్టాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల గ్యాస్‌ స్టేషన్‌లలో నో స్టాక్‌ బోర్డు పెట్టారు.

నేను ముఖ్యమంత్రి అయితే.. ముస్లింలను..

నేను ముఖ్యమంత్రి అయితే.. ముస్లింలను..

‘నేను ముఖ్యమంత్రిని అయితే వెంటనే ముస్లింలను మైనారిటీ జాబితా నుంచి తొలగిస్తానని’ బీజేపీ నుంచి సస్పెన్షన్‌ వేటుపడిన విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ వ్యాఖ్యానించారు.

ఇంత ఘోరమా స్వామీ..!

ఇంత ఘోరమా స్వామీ..!

కర్ణాటకలోని చిక్కబళ్ళాపుర జిల్లా శెట్టిగర క్రాస్‌ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రక్షితా రెడ్డి(23), ఆమె బంధువు పవన్‌ రెడ్డి(26) మృతిచెందారు.

కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టికి రూ.25 లక్షల జరిమానా

కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టికి రూ.25 లక్షల జరిమానా

ప్రముఖ కన్నడ నటుడు, దర్శక నిర్మాత రక్షిత్‌ శెట్టి నిర్వహిస్తున్న పరంవా స్టుడియోస్‏కు ఢిల్లీ హైకోర్టు రూ.25 లక్షల జరిమానా విధించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి