• Home » Karnataka

Karnataka

జల సంక్షోభం.. తుంగభద్రలో ఉన్నవి 9.325 టీఎంసీలే..

జల సంక్షోభం.. తుంగభద్రలో ఉన్నవి 9.325 టీఎంసీలే..

దక్షిణ భారత రైతాంగానికి జీవనాడి అయిన తుంగభద్ర జలాశయం నీటి సంక్షోభం ఎదుర్కొంటోంది.

లావుగా ఉందని భార్యను చంపేసిన భర్త..

లావుగా ఉందని భార్యను చంపేసిన భర్త..

కర్ణాటకలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్య లావుగా ఉందని తీవ్ర అసహనానికి గురైన భర్త ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. కర్ణాటకలోని ధారవాడ జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..

ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..

కర్ణాటకలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక హెచ్చరిక చేశారు.

షాకింగ్.. ప్రియురాలిని బెదిరించాలనుకున్నాడు.. తానే ప్రాణాలు కోల్పోయాడు..

షాకింగ్.. ప్రియురాలిని బెదిరించాలనుకున్నాడు.. తానే ప్రాణాలు కోల్పోయాడు..

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జాతీయ రహదారి-48పై శనివారం సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు తన ప్రియురాలితో కలిసి కారులో వెళుతూ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. బాంబుతో ఆమెను బెదిరించాలనుకున్నాడు.

కారులో బాంబు పేలుడు.. వ్యక్తి సజీవ దహనం

కారులో బాంబు పేలుడు.. వ్యక్తి సజీవ దహనం

కారులో బాంబు పేలడంతో 30 ఏళ్ల యువకుడు సజీవ దహనమైన ఘటన కర్ణాటకలో తాజాగా వెలుగు చూసింది. పేలుడుకు మునుపు ఆ యువకుడు తనతోపాటు వచ్చిన యువతిపై కత్తితో దాడి చేశాడు.

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం రేవంత్ రెడ్డి

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం రేవంత్ రెడ్డి

తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాలమూరు వలసల గురించి తనకు అవగాహన ఉందని తెలిపారు.

నటుడు ప్రకాశ్‌రాజ్‌కు భారీ షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

నటుడు ప్రకాశ్‌రాజ్‌కు భారీ షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

బహుభాషా నటుడు, సామాజిక రాజకీయ విశ్లేషకుడు ప్రకాశ్‌రాజ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

చీటింగ్ కేసులో ప్రముఖ సీరియల్ నటి అరెస్ట్..

చీటింగ్ కేసులో ప్రముఖ సీరియల్ నటి అరెస్ట్..

ప్రముఖ కన్నడ సీరియల్ నటి వనితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు, మహాలక్ష్మి లేఅవుట్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ

కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం కమలనాథులను షాకింగ్‌కు గురిచేసింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు బీజేపీ అధిష్ఠానం ముగ్గురు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని శుక్రవారంనాడు ఏర్పాటు చేసింది.

కర్ణాటక ప్రయోజనాలను కాపాడుకుంటాం.. మేకెదాటుపై ప్రియాంక్ ఖర్గే

కర్ణాటక ప్రయోజనాలను కాపాడుకుంటాం.. మేకెదాటుపై ప్రియాంక్ ఖర్గే

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసిన మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు అసెంబ్లీలో శుక్రవారంనాడు కీలక తీర్మానం జరిగింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం వెంటనే స్పందించింది. తమ రాష్ట్ర ప్రయోజనాలు తాము కాపాడుకుంటామని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి