Home » Karnataka
సర్వేలో భాగంగా 1023 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 5,100 మంది అభిప్రాయాలను కేఎంఈఏ సేకరించింది. ఇండియాలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగాయని 91.31 శాతం విశ్వసించినట్టు సర్వే పేర్కొంది.
కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో యువతితో చాటింగ్ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. వద్దన్నా వినకుండా మెసేజ్లు చేయటంతో దారుణంగా హత్యకు గురయ్యాడు.
న్యూ ఇయర్ వేడుకలు హ్యాపీగా జరుపుకుంటున్న సందర్భంగా ఒక పబ్లో చెలరేగిన గొడవ తీవ్ర ఉద్రిక్తకు దారి తీసింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఏం చేశారంటే..
కొత్త సంవత్సరం వేడుకల్లో తాగిన మత్తులో ఉన్నవారు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా 15 ప్రాంతాలను ఎంపిక చేసినట్టు కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు.
ఓ వ్యక్తి తాగిన మత్తులో తల్లితో ప్రాంక్ చేయాలని చూశాడు. ఊహించని విధంగా ప్రాంక్ ఫెయిల్ అయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆలయం ముందు ఆడశిశువును వదిలివెళ్లిన సంఘటన కర్ణాటక రాష్ట్రం కొప్పళ(Koppala) జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడగల హులిగమ్మ దేవాలయం ఆవరణం సమీపంలో ఓ ముళ్ళపొదల్లో నవజాత ఆడశిశువు ఉండటాన్ని దేవాలయంలో పనిచేస్తున్న హోంగార్డు కాపాడి మానవత్వం చాటుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.
భారతీయ జనతా పార్టీకి చెందిన నేత కుమారుడొకరు ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకొని తీరా గర్భం దాల్చాక మోహం చాటేసిన విషయం కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
సుపరిపాలన అందించాలన్నదే తమ కొత్త సంవత్సర సంకల్పమని డీకే చెప్పారు. ఈ ఏడాది లాగే వచ్చే ఏడాది కూడా రాష్ట్రంలో పుష్కలంగా వానలు పడాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన పరమేశ్వర గత నెలలో తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని చెప్పారు. దళిత సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎం చేయాలని కర్ణాటక కాంగ్రెస్లో ఒక వర్గం డిమాండ్ చేస్తోంది.
కొత్త పెళ్లి కూతురు గానవి కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి.