• Home » Karnataka

Karnataka

తీవ్ర విషాదం.. బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి

తీవ్ర విషాదం.. బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి

బెంగుళూరు శివారు తమకూరు రోడ్డులోని జిందాల్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. కేఎస్ఆర్టీసీ బస్సును కారు ఢీకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇండియన్ బ్యాంకులో 'గోల్డ్ భాస్కర్'.. నిట్టనిలువునా ఖాతాదార్లు దగా..

ఇండియన్ బ్యాంకులో 'గోల్డ్ భాస్కర్'.. నిట్టనిలువునా ఖాతాదార్లు దగా..

బ్రతుకుల్ని భయభ్రాంతులకు గురిచేసే ఘటన ఇది. బెంగళూరులో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రముఖ జాతీయ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్.. జూదం, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని సొంతానికి వేరే బ్యాంకులో తాకట్టు పెట్టాడు.

కల్వర్టును ఢీకొట్టిన వాహనం

కల్వర్టును ఢీకొట్టిన వాహనం

మహా శివరాత్రి సందర్భంగా కర్ణాటక నుంచి శ్రీశైలం బయలుదేరిన ఓ బృందం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.

ధైర్యంగా విచారణను ఎదుర్కోండి.. ఎమ్మెల్యే ముందస్తు బెయిలుకు సుప్రీం నిరాకరణ..

ధైర్యంగా విచారణను ఎదుర్కోండి.. ఎమ్మెల్యే ముందస్తు బెయిలుకు సుప్రీం నిరాకరణ..

రౌడీ షీటర్ బిక్లు శివ హత్యకేసులో నిందితుడైన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

స్కూటర్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు.. స్పాట్ లోనే ఇద్దరు చిన్నారులు..

స్కూటర్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు.. స్పాట్ లోనే ఇద్దరు చిన్నారులు..

నార్త్ బెంగళూరులోని తనిసంద్ర సమీపంలో ఒక స్కూల్ బస్సు స్కూటర్ ను ఢీకొట్టింది. అనంతరం కిందపడిన ఇద్దరి చిన్నారుల పైనుంచి దూసుకెళ్లడంతో వారిద్దరూ మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

బడ్జెట్ కీలక సమావేశానికి డీకే గైర్హాజర్.. సిద్ధరామయ్య ఏమన్నారంటే?

బడ్జెట్ కీలక సమావేశానికి డీకే గైర్హాజర్.. సిద్ధరామయ్య ఏమన్నారంటే?

కర్ణాటకలో నాయకత్వ మార్పు చోటుచేసుకోనుందంటూ వస్తున్న ఊహాగానాలు తగ్గుముఖం పట్టడం లేదు. కర్ణాటక వార్షిక బడ్జెట్ కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గైర్హాజరు కావడం, ఢిల్లీకి బయలుదేరి వెళ్లడంతో మరోసారి ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి

మైసూర్ శాండల్ సోప్ ప్రచారకర్తగా తమన్నా... కన్నడిగుల ఫైర్

మైసూర్ శాండల్ సోప్ ప్రచారకర్తగా తమన్నా... కన్నడిగుల ఫైర్

మైసూరు శాండల్ సబ్బులు, ఆ సంస్థకు చెందిన ఇతర ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటి తమన్నా భాటియాను కర్ణాటక ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆమె ప్రస్థానం మంగళవారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. తమన్నా రెండేళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.

కుప్పకూలిన ప్రైవేటు చార్టర్డ్ విమానం

కుప్పకూలిన ప్రైవేటు చార్టర్డ్ విమానం

రెడ్‌బర్డ్ ఏవియేషన్ ప్రైవేటు శిక్షణా విమానం ఆదివారం నాడు కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లాలో కుప్పకూలింది. కలబురగి నుంచి బెలగావి వెళ్తుండగా..

ఆయనే మా అధిష్టానం.. యతీంద్ర సిద్ధరామయ్యపై డీకే చురకలు

ఆయనే మా అధిష్టానం.. యతీంద్ర సిద్ధరామయ్యపై డీకే చురకలు

కర్ణాటకలో ఎలాంటి నాయకత్వ మార్పు లేదంటూ ఎమ్మెల్సీ యంత్రీంద సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారంనాడు స్పందించారు. ఆయనే (యతీంద్ర) మా అధిష్టానం అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.

తన తల్లితో సహజీవనం చేస్తున్నాడని 16 సార్లు పొడిచి.. బాబోయ్ దారుణం..

తన తల్లితో సహజీవనం చేస్తున్నాడని 16 సార్లు పొడిచి.. బాబోయ్ దారుణం..

కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. తన తల్లి ప్రియుడిని కత్తితో 16సార్లు పొడిచి చంపాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి హత్య గురించి సమాచారం అందించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి