Home » Karnataka
నా గొంతుకోసినా.. పార్టీ మాత్రం మారే ప్రసక్తే లేదని మాజీమంత్రి ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. నేను వేరే పార్టీ పెట్టబోనని, అలాగే తానెందుకు కొత్తపార్టీ పెడతానన్నారు. దీనిపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదన్నారు.
Former ICAR Chief: నాన్ క్రాప్ విభాగం నుంచి ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్)కు డైరెక్టర్ జనరల్ అయిన మొదటి వ్యక్తి సుబ్బన్న అయ్యప్పన్ కావటం విశేషం. ఆయన వ్యవసాయం, మత్స్య సంపద శాస్త్రవేత్తగా ఎన్నో సేవలు అందించారు.
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులకు సాగునీరందించే తుంగభద్ర రిజర్వాయర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితుల నేపధ్యంతో.. ఈ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తున్నారు.
కర్ణాటకలో రెండ్రోజల పర్యటనకు వచ్చిన మోహన్ భాగవత్ బెళగవిలో శుక్రవారంనాడు మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్తో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర నాయకత్వాన్ని, సాయుధ బలగాలను అభినందిస్తున్నట్టు చెప్పారు.
ఓ వివాదం రెండు కుటుంబాల మధ్య పెద్ద అగాదాన్నే నింపింది. అది ఎంతవరకంటే ప్రాణాలు తీసుకునే వరకు వచ్చింది. నా కుమార్తెను హతమార్చి, నీ కుమార్తెకు పెళ్లి ఎలా చేస్తావో అంటూ అతడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Father Takes Revenge: నితీష్ తనకు అన్నలాంటి వాడని దీపిక చెప్పింది. కుటుంబసభ్యులు హెచ్చరించడంతో నితీష్కు దూరంగా ఉంటోంది. ప్రియురాలు దూరం అవ్వటంతో నితీష్ తట్టుకోలేకపోయాడు.
ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో దోషిగా తేలి చంచల్గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి సాధారణ ఖైదీలా కారాగారంలో ఉంటున్నారు.
నేను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ భార్యను.. అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పవిత్ర అనే మహిళ డీకే సురేష్ భార్యగా ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతోంది. అయితే.. దీనిపై పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
Sonu Nigam FIR 2025: కర్ణాటకలో ఇటీవల జరిగిన ఓ కన్సర్ట్లో పహల్గాం ఘటనతో ముడిపెడుతూ ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా బెంగళూరు పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలో ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ, ఏం జరిగిందంటే..
10 Exam: తాజాగా, పదవ తరగతి పరీక్షలు రాశాడు. కొద్దిరోజుల క్రితమే పదవి తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయి. అభిషేక్ 600 మార్కులకు గాను కేవలం 200 మాత్రమే తెచ్చుకున్నాడు. దీంతో స్నేహితులంతా అతడ్ని ఏడిపించారు.