Home » Karnataka
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలకాలంలో ఎన్నికల ప్రసంగాల్లో నెర్వస్ గా కనిపిస్తున్నారని, కొద్ది రోజుల తర్వాత బహుశా స్టేజిపైనే ఆయన కన్నీళ్లు కార్చే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. 24 గంటలూ ప్రజల దృష్టిని మళ్లించేందుకుకే ఆయన ప్రయత్నిస్తుంటారని విసుర్లు విసిరారు.
దేశవ్యాప్తంగా రెండో దశ లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ శుక్రవారం ఉదయమే ప్రారంభమైంది. కాగా.. కర్ణాటకలో(Karnataka) తొలి దశలో జరుగుతున్న పోలింగ్ ఇది. రాష్ట్రంలో రెండు దశల్లో 28 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కర్ణాటకలో ఓబీసీల(OBC) రిజర్వేషన్లు తొలగించి ముస్లింలకు ఇచ్చారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య(Sidda Ramaiah) తీవ్రంగా స్పందించారు. మోదీ(PM Modi) చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని.. ఓబీసీల రిజర్వేషన్లు తొలగించలేదని స్పష్టం చేశారు.
రైల్వే ప్రయాణీకులకు జనతా రూ.20కే భోజనం అందించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ), రైల్వేశాఖ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 20 రూపాయలకే భోజనాన్ని అందజేయనున్నారు.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుంటే.. కనీసం తన అంత్యక్రియలకు హాజరుకావాలని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఓటర్లను కోరారు.
నేను మళ్లీ బీజేపీలో చేరుతా, ఎవరూ అడ్డుకోలేరని శివమొగ్గ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిన బీజేపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఈశ్వరప్ప(Former Minister Eshwarappa) సవాల్ విసిరారు. పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేయడంపై ఈశ్వరప్ప స్పందించారు.
కర్ణాటకలో గల గడగ్ ప్రాంతానికి చెందిన ప్రకాష్ మొదటి భార్య కుమారుడు వినాయక్. వినాయక్ తల్లి కాలం చేసిన తర్వాత ప్రకాష్ మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయినప్పటికీ కొనుగోలు చేసిన స్థలాలు, ప్లాట్లు వినాయక్ పేరు మీద రాశాడు. అంతవరకు బానే ఉంది. గత ఐదారునెలల నుంచి పరిస్థితి మారింది.
కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరెమత్కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Siddaramaiah) క్షమాపణలు చెప్పారు. ఇటీవల నిరంజన్ కూతురు నేహా దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. హత్య తర్వాత కార్పొరేటర్ నిరంజన్ ఇంటికి మంత్రి హెచ్ కే పాటిల్ వెళ్లారు.
కర్ణాటక(Karnataka)లోని దక్షిణ కన్నడ జిల్లా ప్రజలు ఎక్కువగా పూజించే ఆరాధ్యదైవం శ్రీదుర్గాపరమేశ్వరి ఆలయ (Durgaparameshwari Temple) వార్షిక జాత్రా మహోత్సవాలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి ఆలయం ఎదురుగా ఉన్న రథబీడి వద్ద సంప్రదాయ తుతేదర(Thootedhara) ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
కర్ణాటకలోకి బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని పొడిచి చంపుతుండగా.. అప్పుడు పార్క్కి చేరుకున్న తల్లి ఆమెని కాపాడబోయి నిందితుడ్ని హతమార్చింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే..