Home » Karnataka
కర్ణాటకలోని చామరాజ నగర్ జిల్లాలో గురువారం దారుణం జరిగింది. భారత వాయు సేన కు చెందిన సూర్య కిరణ్ శిక్షణ విమానం కూలిపోయింది.
చాలా మంది పామును చూస్తేనే వణుకుపోతారు. అంతెందుకు చిన్న చిన్న పురుగులు చూసినా భయపడేవారుంటారు. అలాంటిది ఓ పాము సమీపానికి వస్తే ఎలా ఉంటుంది. అమ్మో.. ఇంకేమైనా ఉందా? గుండె
కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీ పథకాలకు గ్రహణం తొలగిపోనుందా..? శుక్రవారం జరిగే మంత్రి మండలి కీలక సమావేశంలోనే వీటిపై ఒక స్పష్టత
మహారాష్ట్ర, కర్ణాటక మధ్య జలాల పంపిణీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వరనా/కొయినా రిజర్వాయర్ నుంచి కృష్ణా నదికి 2.00 టీఎంసీల జలాలు, ఉజ్జయిని రిజర్వాయర్ నుచి భీమా నదికి 3.00 టీఎంసీల నీటిని వదలాల్సిందిగా సంబంధిత అధికారుల ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు బుధవారంనాడు ఒక లేఖ రాశారు.
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో పలు చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ బుధవారం సోదాలు నిర్వహిస్తోంది. 2022 జూలైలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సిద్ధరామయ్య సారథ్యంలోని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం పండుగలాంటి వార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరవు భత్యాన్ని 31 శాతం నుంచి 35 శాతానికి పెంచుతున్నట్టు మంగళవారంనాడు ప్రకటించింది. 2023 జనవరి 1 నుంచి ఈ కరవు భత్యం వర్తింపజేస్తారు.
సాంకేతిక లోపం కారణంగా ఇండియా ట్రైనింగ్ విమానం కర్ణాటకలోని బెలగావిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. రెడ్బర్డ్ శిక్షణా విమానం సాంకేతిక లోపం కారణంగా బెలగావిలోని వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర ల్యాండింగ్ అయింది...
కర్ణాటకలోని మైసూరు నగర (Mysore Road Accident) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైసూరు సమీపంలోని టి.నారసిపుర (T Narasipura) సమీపంలో..
కేసీఆర్ పాలనలో తెలంగాణ నలిగిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి తప్ప
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతన కేబినెట్ సహచరులందరికీ టార్గెట్లను ఫిక్స్ చేశారు. ఏడాదిలోగా లోక్సభ ఎన్నికలు రానున్నాయని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కానుకగా లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించేదిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం 24 మంది కొత్త మంత్రులను చేర్చుకోవడం ద్వారా తన మంత్రివర్గంలోని మొత్తం 34 స్థానాలను భర్తీ చేశారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేబినెట్ సహచరులకు దిశానిర్దేశం చేశారు.