Home » Karnataka
ఆదివారం కర్ణాటకలోని బీజేపీ నేతలు సీనియర్ కాంగ్రెస్ నేత సోనియా గాంధీపై ఫిర్యాదు చేశారు.
కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లాలో అటవీశాఖ అధికారుల కాల్పుల్లో ముగ్గురు వేటగాళ్లు మృతిచెందడం సంచలనంగా మారింది. జంతువులను వేటాడి వేటగాళ్లు తిరిగి వెళ్తుండగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి.
తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 87.45 టీఎంసీలకు చేరింది. జలాశయం నీటిమట్టం 1,628.20 అడుగులకు చేరింది.
ముస్లిం వివాహాలపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. ముస్లిం వివాహాలకు షరియా చట్టమే వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
పని ప్రదేశంలో వేధింపుల కారణంగా ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఉన్నతాధికారులు తనను లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా వేధించడంతో ఆమె ప్రాణాలు తీసుకుంది.
బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎయిర్ గన్తో రెచ్చిపోయాడు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి పలువురిని తీవ్ర భయాందోళనలకు గురి చేశాడు. పలు వాహనాలు, సెక్యూరిటీ గార్డులపై పెల్లెట్ల వర్షం కురిపించడంతో టెకీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీక్ అయిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇటీవల కర్ణాటక కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రిగా అవకాశం దక్కని అనేక మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంతో సీఎం డీకే శివకుమార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని భారీగా విస్తరించింది. కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం తెలపడంతో 20 మంది నూతన నాయకులను కేబినెట్లోకి తీసుకున్నారు.
కర్ణాటక కేబినెట్ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ అసంతృప్త నేతలకు కీలక సందేశం ఇచ్చారు. శాసనసభ్యులందరినీ ఒకేసారి మంత్రివర్గంలోకి తీసుకోవడం సాధ్యం కాదని, భవిష్యత్తులో తప్పకుండా ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు.