ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇందిరను మదర్‌ ఆఫ్‌ కాంగ్రెస్‌ అని చెప్పా

ABN, Publish Date - Jun 17 , 2024 | 05:45 AM

దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘మదర్‌ ఆఫ్‌ ఇండియా’గా అభివర్ణించడం సంచలనం కావడంతో కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి ఆదివారం వివరణ ఇచ్చారు.

వివరణ ఇచ్చిన కేంద్రమంత్రి సురేశ్‌ గోపి

మీడియా వక్రీకరించిందని వ్యాఖ్య

తిరువనంతపురం, జూన్‌ 16 : దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘మదర్‌ ఆఫ్‌ ఇండియా’గా అభివర్ణించడం సంచలనం కావడంతో కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి ఆదివారం వివరణ ఇచ్చారు. తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇందిరను ‘మదర్‌ ఆఫ్‌ ది కాంగ్రెస్‌ పార్టీ’ అన్నానని.. మీడియా దాన్ని వక్రీకరించిందని చెప్పుకొచ్చారు. ‘‘ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా.. కాంగ్రె్‌సకు సంబంధించినంత వరకు కేరళలో కె. కరుణాకరన్‌ తండ్రి వంటివారు.. దేశంలో ఇందిరాగాంధీ తల్లి.. ఇదే నేను అన్నాను.’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Updated Date - Jun 17 , 2024 | 05:46 AM

Advertising
Advertising