ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha Polls: నోట్ల కట్టల కలకలం.. భారీగా పట్టుబడ్డ నగదు

ABN, Publish Date - Apr 19 , 2024 | 04:34 PM

లోక్ సభ ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఓటర్లను ఆకట్టుకునే పనిలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుబడింది. నగదుతోపాటు, బంగారం, వెండి, గంజాయిని కూడా పోలీసులు సీజ్ చేశారు.

Huge Money Seized In Hyderabad

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఓటర్లను ఆకట్టుకునే పనిలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. హైదరాబాద్ లో (Hyderabad) భారీగా నగదు పట్టుబడింది. నగదుతోపాటు, బంగారం, వెండి, గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల నార్త్ జోన్ పరిధిలో కోటి 15 లక్షల 58 వేల విలువ జేసే నగదు, నగలు, బంగారం, వెండి, గంజాయి పట్టుబడ్డాయి. పట్టుబడిన గంజాయి 89.232 కిలోలు ఉంది. దీని విలువ రూ.60 లక్షల 78 వేలు ఉంటుందని పోలీసులు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తేదీన రాష్ట్రంలో గల 17 లోక్ సభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.


CM Revanth: కేసీఆర్ కాలం చెల్లింది.. కారు షెడ్డుకు పోయింది.. సీఎం రేవంత్ వ్యంగ్యాస్త్రాలు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 19 , 2024 | 05:10 PM

Advertising
Advertising