ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బీఓఎం లాభంలో 45% వృద్ధి

ABN, Publish Date - Apr 27 , 2024 | 05:28 AM

మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 45 శాతం వృద్ధితో రూ.1,218 కోట్ల నికరలాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.840

ముంబై: మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 45 శాతం వృద్ధితో రూ.1,218 కోట్ల నికరలాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన లాభం రూ.840 కోట్లు. ఇదే కాలంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.5,317 కోట్ల నుంచి రూ.6,488 కోట్లకు పెరిగింది. ఇందులో వడ్డీ ఆదాయం రూ.5,467 కోట్లుంది. స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 2.47 శాతం నుంచి 1.88 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.25 శాతం నుంచి 0.20 శాతానికి దిగి వచ్చాయి.

Updated Date - Apr 27 , 2024 | 05:28 AM

Advertising
Advertising