ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఫార్చ్యూన్‌ 40 అండర్‌ 40 లిస్ట్‌లో అపోలో హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ హర్షద్‌ రెడ్డి

ABN, Publish Date - May 12 , 2024 | 02:59 AM

భారత పారిశ్రామిక రంగంలోని వర్ధమాన నాయకులకు (40 ఏళ్ల లోపు వారు) సంబంధించి ఫార్చ్యూన్‌ ఇండియా మేగజైన్‌ ఈ ఏడాదికి గాను ‘40 అండర్‌ 40’ పేరుతో ఓ జాబితాను విడుదల చేసింది...

న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక రంగంలోని వర్ధమాన నాయకులకు (40 ఏళ్ల లోపు వారు) సంబంధించి ఫార్చ్యూన్‌ ఇండియా మేగజైన్‌ ఈ ఏడాదికి గాను ‘40 అండర్‌ 40’ పేరుతో ఓ జాబితాను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి అపోలో హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ హర్షద్‌ రెడ్డికి ఈ జాబితాలో చోటు దక్కింది. భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌ అంబానీ (రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ చైర్మన్‌), కుమార్తె ఇషా అంబానీ (రిలయన్స్‌ రిటైల్‌ డైరెక్టర్‌)తోపాటు అల్లుడు ఆనంద్‌ పిరామల్‌ (పిరామల్‌ గ్రూప్‌ ఈడీ)కు కూడా ఈ లిస్ట్‌లో స్థానం లభించింది. అంతేకాదు, గౌతమ్‌ అదానీ కుమారుడు, అదానీ పోర్ట్స్‌ ఎండీ కరణ్‌ అదానీ, కుమార మంగళం బిర్లా కూతురు, స్వతంత్ర మైక్రోఫైనాన్స్‌ చైర్మన్‌ అనన్య బిర్లా సైతం జాబితాలో ఉన్నారు.

Updated Date - May 12 , 2024 | 02:59 AM

Advertising
Advertising