ఇసుక వాహనాలు సీజ్
ABN, Publish Date - Sep 13 , 2024 | 11:58 PM
మండలంలోని చిత్రవతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు. సీఐ ప్రభాకర్గౌడ్ తన సిబ్బందితో ఈ దాడులు నిర్వహించారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు
బత్తలపల్లి, సెప్టెంబరు 13 : మండలంలోని చిత్రవతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు. సీఐ ప్రభాకర్గౌడ్ తన సిబ్బందితో ఈ దాడులు నిర్వహించారు. ఒక ఎక్స్కవేటర్, మూడు ట్రాక్టర్లు, నాలుగు టిప్పర్లను సీజ్ చేసి.. స్టేషనకు తరలించారు. కేస్ నమోదు చేశారు.
Updated Date - Sep 13 , 2024 | 11:58 PM