ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

75 మంది వలంటీర్లకు నోటీసులు

ABN, Publish Date - Apr 25 , 2024 | 12:48 AM

కలిదిండిలో ఈ నెల 20న నిర్వహించిన వైసీపీ నేతల సమావేశంలో పాల్గొన్న 75 మంది వలంటీర్లకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో దినతేజ్‌ తెలిపారు.

కలిదిండి, ఏప్రిల్‌ 24 : కలిదిండిలో ఈ నెల 20న నిర్వహించిన వైసీపీ నేతల సమావేశంలో పాల్గొన్న 75 మంది వలంటీర్లకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో దినతేజ్‌ తెలిపారు. వీఎస్‌టీ టీం వీడియో ఆధారంగా రాజీనామా చేసిన వారితోపాటు విధుల్లో ఉన్న వలంటీర్లను గుర్తించినట్లు చెప్పారు. నోటీసులకు సమాచారం ఇవ్వటానికి 48 గంటల గడువు ఇచ్చినట్టు తెలిపారు. ఎన్నికల అధికారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:48 AM

Advertising
Advertising