ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆరో తేదీలోగా జీతాలు చెల్లించాలి

ABN, Publish Date - May 27 , 2024 | 11:44 PM

మున్సిపాల్టీలో తమకు ఇవ్వవలసిన బకాయి జీతాలు చెల్లించకుంటే నిరవదిక సమ్మెకు వెళ్తామని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకుడు ఎన్‌వై నాయుడు స్పష్టం చేశారు.

సాలూరు: మున్సిపాల్టీలో తమకు ఇవ్వవలసిన బకాయి జీతాలు చెల్లించకుంటే నిరవదిక సమ్మెకు వెళ్తామని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకుడు ఎన్‌వై నాయుడు స్పష్టం చేశారు. సాలూరులో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ బకాయి జీతాలు పూర్తిగా విడుదల చేయకుంటే జూన్‌ ఆరో తేదీ తర్వాత నిరవదిక సమ్మెకు వెళ్తామని తెలిపారు. అనంతరం తమ సమస్యలు పరి ష్కరించాలని సాలూరులో మున్సిపల్‌ మేనేజర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మున్సిపల్‌ కార్మికులు,ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2024 | 11:44 PM

Advertising
Advertising