ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్టీఆర్‌తో రాజయ్య

ABN, Publish Date - Apr 20 , 2024 | 12:17 AM

టీడీపీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు 1983 ఎన్నికల్లో అప్పటి సాలూరులోని అభ్యర్థి బోయిన రాజయ్యను తన చైతన్యరథంపై ఎక్కించి ప్రచారం చేశారు.

1983లో టీడీపీని గెలిపించాలని సాలూరులో ప్రచారం చేస్తున్న ఎన్టీఆర్‌

సాలూరు రూరల్‌ : టీడీపీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు 1983 ఎన్నికల్లో అప్పటి సాలూరులోని అభ్యర్థి బోయిన రాజయ్యను తన చైతన్యరథంపై ఎక్కించి ప్రచారం చేశారు. అప్పట్లో ప్రచారం చేస్తున్న ఫొటో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. అప్పట్లో రాజకీయాలకు పరిచయం లేని ఉపాధ్యాయుడు బోయిన రాజయ్యకు ఎన్టీఆర్‌ టిక్కెట్‌ ఇచ్చి గెలిపించారు. ప్రస్తుత ఎన్నికల తరుణంలో ఈ ఫొటోను అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:17 AM

Advertising
Advertising