ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చురుగ్గా ఈవీఎంల తరలింపు

ABN, Publish Date - Apr 16 , 2024 | 12:33 AM

జిల్లాకేంద్రంలోని స్ర్టాంగ్‌ రూమ్‌ నుంచి ఈవీఎంల తరలింపు ప్రక్రియ చురుగ్గా జరుగుతోంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సోమవారం ఈ ప్రక్రియను పరిశీలిం చారు.

ఈవీఎంలను తరలింపును పరిశీలిస్తున్న కలెక్టర్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలోని స్ర్టాంగ్‌ రూమ్‌ నుంచి ఈవీఎంల తరలింపు ప్రక్రియ చురుగ్గా జరుగుతోంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సోమవారం ఈ ప్రక్రియను పరిశీలిం చారు. ఇప్పటికే ర్యాండమైజేషన్‌ పూర్తయిందని ఆయన తెలిపారు. అన్ని నియో జకవర్గాల్లో ఈవీఎం, వీవీ ప్యాట్‌లపై శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్టు వెల్లడిం చారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీ సమక్షంలో వివిధ నియోజకవర్గాలకు వాహనాల ద్వారా ఈవీఎంలను తరలించారు.

Updated Date - Apr 16 , 2024 | 12:33 AM

Advertising
Advertising