చురుగ్గా ఈవీఎంల తరలింపు
ABN, Publish Date - Apr 16 , 2024 | 12:33 AM
జిల్లాకేంద్రంలోని స్ర్టాంగ్ రూమ్ నుంచి ఈవీఎంల తరలింపు ప్రక్రియ చురుగ్గా జరుగుతోంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నిశాంత్కుమార్ సోమవారం ఈ ప్రక్రియను పరిశీలిం చారు.
పార్వతీపురం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలోని స్ర్టాంగ్ రూమ్ నుంచి ఈవీఎంల తరలింపు ప్రక్రియ చురుగ్గా జరుగుతోంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నిశాంత్కుమార్ సోమవారం ఈ ప్రక్రియను పరిశీలిం చారు. ఇప్పటికే ర్యాండమైజేషన్ పూర్తయిందని ఆయన తెలిపారు. అన్ని నియో జకవర్గాల్లో ఈవీఎం, వీవీ ప్యాట్లపై శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్టు వెల్లడిం చారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీ సమక్షంలో వివిధ నియోజకవర్గాలకు వాహనాల ద్వారా ఈవీఎంలను తరలించారు.
Updated Date - Apr 16 , 2024 | 12:33 AM