ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్పీగా మాధవరెడ్డి

ABN, Publish Date - Jul 13 , 2024 | 11:12 PM

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు కాకినాడ జిల్లాకు బదిలీ అయ్యింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో 2017 బ్యాచ్‌కు చెందిన ఎస్‌వీ మాధవరెడ్డిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది.

నూతన ఎస్పీ మాధవరెడ్డి

ప్రస్తు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ కాకినాడకు..

పార్వతీపురం, జూలై 13(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు కాకినాడ జిల్లాకు బదిలీ అయ్యింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో 2017 బ్యాచ్‌కు చెందిన ఎస్‌వీ మాధవరెడ్డిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడకు రానున్నారు. త్వరలో మన్యం జిల్లా మూడో ఎస్పీగా మాధవరెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated Date - Jul 13 , 2024 | 11:12 PM

Advertising
Advertising
<