ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నాడు అన్నార్తుల నిలయం.. నేడు వృథా భవనం

ABN, Publish Date - Apr 18 , 2024 | 11:48 PM

ఐదేళ్ల కిందట పేదలకు కడుపు నిండా భోజనం పెట్టి వారి ఆకలి తీర్చే భవనమిది. చౌకగా.. తృప్తిగా.. ఠంచన్‌గా అన్నం పెట్టేది. కూలీలు, నిరుద్యోగులు, పేదలు, యాచకులతో కళకళలాడేది.

నాడు అన్నార్తుల నిలయం.. నేడు వృథా భవనం

ఐదేళ్ల కిందట పేదలకు కడుపు నిండా భోజనం పెట్టి వారి ఆకలి తీర్చే భవనమిది. చౌకగా.. తృప్తిగా.. ఠంచన్‌గా అన్నం పెట్టేది. కూలీలు, నిరుద్యోగులు, పేదలు, యాచకులతో కళకళలాడేది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అంతా మారిపోయింది. అన్నంపెట్టే క్యాంటీన్‌ను అర్ధాంతరంగా మూసేసింది. పేదలకు చౌక భోజనం దూరం చేసింది. ఫలితంగా కళగా ఉండే భవనం వెలవెలబోతోంది. అన్నార్తులు భోజనం చేసిన చోటు అధ్వాన పరిసరాలతో కనిపిస్తోంది.

- విజయనగరం

Updated Date - Apr 18 , 2024 | 11:48 PM

Advertising
Advertising