ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

15 నుంచి నీటి సరఫరాకు అంతరాయం

ABN, Publish Date - Jun 12 , 2024 | 11:51 PM

కొర్లాం జంక్షన్‌ నుంచి గొట్లాం వరకూ నేషనల్‌ హైవే అథారిటీస్‌ ఆధ్వర్యంలో రోడ్డు పనులు చేపడుతుండడంతో కంటోన్మెంట్‌, బాలాజీనగర్‌, కొత్తఅగ్రహారం, వీటీఈ అగ్రహారం, ఉడా కాలనీలో ఈనెల 15 నుంచి 18 వరకూ నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎం. మల్లయ్యనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు 37, 38, 39, 40, 41, 43, 44, 46, 47 డివిజన్లలో నీటి సరఫరాకు ఆటంకం కలుతుండడంతో ఆ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ట్యాంకర్ల ద్వారా ఈ నెల 16 నుంచి 17 వరకూ నీటిని సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు.

విజయనగరం రింగురోడ్డు: కొర్లాం జంక్షన్‌ నుంచి గొట్లాం వరకూ నేషనల్‌ హైవే అథారిటీస్‌ ఆధ్వర్యంలో రోడ్డు పనులు చేపడుతుండడంతో కంటోన్మెంట్‌, బాలాజీనగర్‌, కొత్తఅగ్రహారం, వీటీఈ అగ్రహారం, ఉడా కాలనీలో ఈనెల 15 నుంచి 18 వరకూ నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎం. మల్లయ్యనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు 37, 38, 39, 40, 41, 43, 44, 46, 47 డివిజన్లలో నీటి సరఫరాకు ఆటంకం కలుతుండడంతో ఆ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ట్యాంకర్ల ద్వారా ఈ నెల 16 నుంచి 17 వరకూ నీటిని సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 11:51 PM

Advertising
Advertising