ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జనసేనలో చేరికలు

ABN, Publish Date - Apr 16 , 2024 | 12:30 AM

ముక్కాం పంచాయతీ నుంచి వైసీపీకి చెందిన పలువురు కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి ఆధ్వర్యంలో సోమవారం జనసేన పార్టీలో చేరారు.

భోగాపురం: ముక్కాం పంచాయతీ నుంచి వైసీపీకి చెందిన పలువురు కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి ఆధ్వర్యంలో సోమవారం జనసేన పార్టీలో చేరారు. ముంజేరు సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ మైలపల్లి మసీను, అతని అనుచరులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారికి మాధవి కండువాలు వేసి ఆహ్వానించారు. ముక్కాం గ్రామం ఎటువంటి అభివృద్ధి చెందకపోవడంతో వైసీపీని వీడి.. జనసేనలో చేరినట్లు ఆమె తెలిపారు. పలువురు జనసైనికులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:30 AM

Advertising
Advertising