ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీలో కొనసాగుతున్న చేరికలు

ABN, Publish Date - Apr 25 , 2024 | 12:43 AM

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి.

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి/ సీతానగరం: వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. బుధవారం సీతానగరం మండలం పెదభోగిలి గ్రామానికి చెందిన మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షుడు ఈజ్జాడ సింహాచలంతో పాటు రాంబాబు, శివరాం లక్ష్మణరావు, గోవింద్‌ సింహాచలం, రాము, అప్పలనాయుడు తదితర వంద కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరందరికీ పార్వతీపురంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర కండువా వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సీతానగరం మండల నాయకులు సత్యంనాయుడు, వేణుగోపాల్‌ నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:43 AM

Advertising
Advertising