ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రోడ్డు ప్రమాదంలో హెల్త్‌ ఉద్యోగి మృతి

ABN, Publish Date - Jun 17 , 2024 | 12:12 AM

మండలంలో చీపురు వలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువునాయు డుపేట పీహెచ్‌సీలో హెల్త్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రొంప ల్లి ఆదినారాయణ (41) మృతి చెందినట్టు సాలూరు రూరల్‌ ఏఎస్‌ఐ శ్రీరాములు తెలిపారు.

సాలూరు రూరల్‌, జూన్‌ 16: మండలంలో చీపురు వలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువునాయు డుపేట పీహెచ్‌సీలో హెల్త్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రొంప ల్లి ఆదినారాయణ (41) మృతి చెందినట్టు సాలూరు రూరల్‌ ఏఎస్‌ఐ శ్రీరాములు తెలిపారు. సాలూరు మండలం అన్నం రాజువలస పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన రొంపల్లి ఆదినారాయణ తాడికొండ పీహెచ్‌సీలో హెల్త్‌ అసి స్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన పాచిపెంట మండ లం గురువునాయుడుపేట పీహెచ్‌సీకి డెప్యూటేషన్‌పై వచ్చా రు. ఆయన శనివారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా చీపురువలస వద్ద లారీ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను స్థానికులు తొలుత మామిడిపల్లి పీహెచ్‌సీకి, తదుపరి సాలూరు ఏరియా ఆసు పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం విజయనగరంలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ శ్రీరాములు తెలిపారు. మృతునికి భార్య, పాప, బాబు ఉన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:12 AM

Advertising
Advertising