ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: విజయనగరం జిల్లా, టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు

ABN, Publish Date - Mar 13 , 2024 | 11:39 AM

విజయనగరం జిల్లా: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలో గజపతినగరం నియోజకవర్గానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ..

విజయనగరం జిల్లా: తెలుగుదేశం సీనియర్ నేత (TDP Senior Leader), మాజీ కేంద్రమంత్రి (Ex Central Minister) అశోక్ గజపతిరాజు (Ashok Gajapatiraju) సమక్షంలో గజపతినగరం నియోజకవర్గానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు (50 YCP Families) టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. తిరుగుడు తలుపు వ్యవహారాలతో రాజకీయాలు కలుషితం అయ్యాయని, సర్పంచ్(Sarpanch), ఎంపీటీసీ (MPTC)లు సర్వనాశనం అయిపోయారని అన్నారు. వికేంద్రీకరణకు అర్ధం లేకుండాపోయిందన్నారు. దివంగత ఎంపీ కొండపల్లి పైడితల్లినాయుడు పేరు ఆ కుటుంబ సభ్యులు నిలబెట్టాలన్నారు. కొండపల్లి శ్రీనివాసరావు విజయానికి అందరూ సహకరించాలని అశోక్ గజపతిరాజు పిలుపిచ్చారు.

Updated Date - Mar 13 , 2024 | 11:39 AM

Advertising
Advertising