ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

హైవేపై ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చర్యలు

ABN, Publish Date - Jun 12 , 2024 | 12:45 AM

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూటమి నాయకులతో పాటు, కార్యకర్తలు పలు వాహనాల్లో మంగళవారం ఉదయం నుంచే విజయవాడ బయలుదేరారు.

వేంపాడు టోల్‌ ప్లాజా వద్ద ట్రాఫిక్‌ క్రమబద్ధీకరిస్తున్న దృశ్యం

నక్కపల్లి, జూన్‌ 11: ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూటమి నాయకులతో పాటు, కార్యకర్తలు పలు వాహనాల్లో మంగళవారం ఉదయం నుంచే విజయవాడ బయలుదేరారు. సాయంత్రం వరకూ అనేక వాహనాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు తరలివెళుతున్నారు. దీనిని దృష్టిలో వుంచుకుని పోలీస్‌ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. హైవేపై వాహనాల రద్దీ లేకుండా వేంపాడు టోల్‌ప్లాజా వద్ద సీఐ విజయ్‌కుమార్‌ నేతృత్వంలో పోలీసులు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు.

Updated Date - Jun 12 , 2024 | 12:46 AM

Advertising
Advertising