ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పట్టు వస్ర్తాలు సమర్పించిన సీఎం రమేశ్‌ దంపతులు

ABN, Publish Date - Apr 17 , 2024 | 11:43 PM

ఉపమాక మెరకవీధి రామాలయం వద్ద బుధవారం ఉదయం జరిగిన సీతారాముల కల్యాణోత్సవాల్లో భాగంగా అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు.

ఉపమాకలో సీతారాముల కల్యాణానికి పట్టువస్ర్తాలు తీసుకువస్తున్న అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ దంపతులు

నక్కపల్లి, ఏప్రిల్‌ 17: ఉపమాక మెరకవీధి రామాలయం వద్ద బుధవారం ఉదయం జరిగిన సీతారాముల కల్యాణోత్సవాల్లో భాగంగా అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు. సీఎం రమేశ్‌ దంపతులకు ఎన్‌డీఏ నాయకులు గెడ్డం బుజ్జి, కొప్పిశెట్టి కొండబాబు, కొప్పిశెట్టి వెంకటేశ్‌, కొప్పిశెట్టి బుజ్జి, తదితరులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్‌ దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు.

Updated Date - Apr 17 , 2024 | 11:43 PM

Advertising
Advertising