ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్డీఏ కూటమికే వీరశైవ జంగమల మద్దతు

ABN, Publish Date - Apr 26 , 2024 | 11:05 PM

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులకు తమ మద్దతు ఉంటుందని వీరశైవ జంగమ హక్కుల పోరాట సమితి నాయకులు, కర్నూలు శివరాజ్‌, మల్లికార్జున అన్నారు.

ఆదోని టౌన్‌, ఏప్రిల్‌ 26: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులకు తమ మద్దతు ఉంటుందని వీరశైవ జంగమ హక్కుల పోరాట సమితి నాయకులు, కర్నూలు శివరాజ్‌, మల్లికార్జున అన్నారు. శుక్రవారం వీరు మాట్లాడుతూ దేశ, రాష్ట్ర అభివద్ధి కోసం నరేంద్ర మోదీని మూడవ సారి ప్రధానమంత్రిగా, నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించడం అవసరమని అన్నారు. జిల్లాలోని ఎన్‌డీఏ కూటమి అభ్యర్థుల విజయం కోసం వీరశైవ జంగమలతో పాటు బీసీ వర్గాలు మద్దతు తెలపాలని కోరారు. గాజుల చంద్ర శేఖర్‌, ఎండీ భద్రీనాథ్‌, కన్నె జగదీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:05 PM

Advertising
Advertising