ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాలి నడకన తిరుమలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి

ABN, Publish Date - May 26 , 2024 | 01:47 AM

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ కాలినడకన తిరుమలకు వచ్చారు. శ్రీవారిమెట్టు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం సాయంత్రం నడక ప్రారంభించిన ఆయన రాత్రి 8 గంటలకు తిరుమలకు చేరుకున్నారు.

తిరుమల, మే 25 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ కాలినడకన తిరుమలకు వచ్చారు. శ్రీవారిమెట్టు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం సాయంత్రం నడక ప్రారంభించిన ఆయన రాత్రి 8 గంటలకు తిరుమలకు చేరుకున్నారు. జస్టి్‌స రవికుమార్‌కు టీటీడీ రిసెప్షన్‌ అధికారులు స్వాగతం పలికారు. ఆయన ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Updated Date - May 26 , 2024 | 08:12 AM

Advertising
Advertising