ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మద్యం మత్తులో యువకుల వీరంగం

ABN, Publish Date - Apr 16 , 2024 | 12:32 AM

మద్యం మత్తు లో యువకుల మధ్య చోటుచేసు కున్న వివాదం ఒక యువకుడికి కత్తిపోట్ల వరకు వెళ్లింది.

చికిత్స పొందుతున్న రాము

- ఒకరికి కత్తి పోట్లు

పొందూరు: మద్యం మత్తు లో యువకుల మధ్య చోటుచేసు కున్న వివాదం ఒక యువకుడికి కత్తిపోట్ల వరకు వెళ్లింది. ఎస్‌ఐ వై.రవికుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రం పొం దూరులోని ఎరుకుల కాలనీకి చెందిన గేదెల రాముకి పొందూరు పట్టణానికి చెందిన సిరిపురపు ఈశ్వరరావు, వాసు, చక్రి మధ్య డబ్బుల విషయంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో గొడవ జరిగింది. వీరి మధ్య మాటామాటా పెరిగి రాముపై కత్తితో కడుపులో పొడి చారు. దీంతో తీవ్రంగా గాయపడిన రామును కుటుంబసభ్యులు 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. గేదెల రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఆ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

Updated Date - Apr 16 , 2024 | 12:32 AM

Advertising
Advertising