ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సుగర్‌ ఫ్యాక్టరీని మూయించిన తమ్మినేనికి బుద్ధి చెప్పండి

ABN, Publish Date - Apr 16 , 2024 | 12:26 AM

జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ కురు వృద్ధుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు స్థాపించిన చక్కెర కర్మాగారాన్ని మూసి వేయించిన స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఈ ఎన్నికల్లో రైతులు తగిన బుద్ధి చెప్పా లని డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వర రావు అన్నారు.

మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు పరమేశ్వరరావు 

ఆమదాలవలస: జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ కురు వృద్ధుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు స్థాపించిన చక్కెర కర్మాగారాన్ని మూసి వేయించిన స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఈ ఎన్నికల్లో రైతులు తగిన బుద్ధి చెప్పా లని డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వర రావు అన్నారు. సోమవారం ఆమదాల వలస వన్‌వే జంక్షన్‌ వద్ద నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సనపల అన్నాజీరావు ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ ఆశయ సాధనే లక్ష్యంగా కార్యకర్తలు, అభిమానులు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి నారా యణరావు, కమ్యూనిస్టు నాయకులు బవిరి కృష్ణమూర్తి, బొడ్డేపల్లి మోహన్‌రావు, పి.నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:26 AM

Advertising
Advertising