ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

హామీలను నిలబెట్టుకోవాలి

ABN, Publish Date - Jun 12 , 2024 | 11:38 PM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి వెంకట్‌ డిమాండ్‌ చేశారు.

అరసవల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి వెంకట్‌ డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పంటలకు మద్దతు ధరల చట్టం తీసుకురావాలని, విద్యుత్తు సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని, గ్రామీణ ఉపాధి హామీ చట్టం పని దినాలను పెంచాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిర్ల ప్రసాద్‌, గంగరాపు సింహాచలం, జి.ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 11:38 PM

Advertising
Advertising