ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చంద్రబాబు సమక్షంలో పలువురి చేరిక

ABN, Publish Date - Apr 16 , 2024 | 12:28 AM

ప్రజాగళం కార్యక్రమానికి పలాస వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పలువురు వైసీపీ, బీజేపీ ముఖ్య నేతలు టీడీపీలో చేరారు.

టెక్కలి: అయోధ్యపురం సర్పంచ్‌ బగాది హరికి కండువా వేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు

పలాస/పలాసరూరల్‌/మందస/వజ్రపుకొత్తూరు/హరిపురం/టెక్కలి: ప్రజాగళం కార్యక్రమానికి పలాస వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పలువురు వైసీపీ, బీజేపీ ముఖ్య నేతలు టీడీపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ సీనియర్‌ కౌన్సిలర్‌, వైసీపీ నాయకుడు దువ్వాడ శ్రీకాంత్‌, ఆయన సతీమణి, రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దువ్వాడ జయశ్రీ, మందస మండ లానికి చెందిన బీజేపీ నాయకుడు కొర్ల కన్నారావు, టెక్కలి మండలం వైసీపీ మాజీ అధ్యక్షుడు, అయోధ్యపురం సర్పంచ్‌ బగాది హరి, సంత బొమ్మాళి మండ లం యామాలపేట సర్పంచ్‌ సంజీవ్‌ కుమార్‌ తది తరులకు చంద్రబాబు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నా యుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:28 AM

Advertising
Advertising