ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉత్తరాంధ్ర యాదవులను బీసీ-బీలో చేర్పించండి

ABN, Publish Date - Jul 08 , 2024 | 11:41 PM

గొర్రెలు, మేకల పశుపోషణ వృత్తిగా జీవిస్తున్న ఉత్తరాంధ్ర యాదవులు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనకబడి ఉన్నం దున బీసీ-డీ నుంచి బీసీ-బీలోకి చేర్చేలా కృషి చేయాలని ఆ సంఘం నేతలు కోరా రు.

పల్లా శ్రీనివాసరావుకు వినతిపత్రం అందిస్తున్న జిల్లా యాదవ సంఘ నాయకులు

కాశీబుగ్గ: గొర్రెలు, మేకల పశుపోషణ వృత్తిగా జీవిస్తున్న ఉత్తరాంధ్ర యాదవులు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనకబడి ఉన్నం దున బీసీ-డీ నుంచి బీసీ-బీలోకి చేర్చేలా కృషి చేయాలని ఆ సంఘం నేతలు కోరా రు. ఈ మేరకు సోమవారం విశాఖపట్నం లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీని వాసరావును కలిసి వినతిపత్రం అం దించారు. జనాభా దమాషా ప్రకారం రా జ్యాంగ పదవుల్లో యాదవులకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా పల్లాను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ యాదవ నాయకులు నర్తు పురుషోత్తం, ఇప్పిలి జగదీష్‌, దాసరి తాతారావు, సాలిన మాధవరావు, పత్రి లక్ష్మణరావు, బంగారి శివయాదవ్‌, వెంకటరావు, జగదీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 11:41 PM

Advertising
Advertising
<