ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఏపీఎస్‌ఎస్‌టీఎఫ్‌ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవం

ABN, Publish Date - Apr 26 , 2024 | 11:41 PM

ఆంధ్రప్రదేశ్‌ సాంఘి క శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నికల పరిశీలకుడు కరిమి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకున్నారు.

గుజరాతీపేట/సంతబొమ్మాళి: ఆంధ్రప్రదేశ్‌ సాంఘి క శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నికల పరిశీలకుడు కరిమి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకున్నారు. జిల్లా ప్రస్తుత అధ్యక్షుడు వైవీ రమణ అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా తూలగాపు కేశవరావు, జిల్లా ప్రధాన కార్య దర్శిగా బాడాన రాజు, ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఎం.శ్రీని వాసరావు, జిల్లా గౌరవ సలహాదారులుగా డి.కేశవరావు తోపాటు సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమం లో పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:41 PM

Advertising
Advertising